అనుమానితులను విచారించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గద్దరాళ్లతండాలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వ�
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31తో గడువు ముగియనున్నది. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న వ
మత్స్యకారుల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. వివిధ పథకాలతో జీవనోపాధి మెరుగు పరిచి ఆదుకుంటున్నది. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడంతో సబ్సిడీపై వలలు, బోట్లు, వాహనాలు �
నల్లగొండ జిల్లాలో నార్కట్పల్లిలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున రామలింగేశ్వరుని
ఫ్లోరోసిస్ పోరాట యోధుడు అంశాల స్వామి (37) అకాల మరణం చెందారు. ఇటీవల తనకు ఓ వ్యక్తి బహూకరించిన ఎలక్ట్రిక్ బైక్పై శుక్రవారం సాయంత్రం బయటకు వెళ్లి వచ్చిన స్వామి..
నల్లగొండ జిల్లా ఎస్పీగా అపూర్వరావును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి ఎస్పీగా పని చేస్తున్న అపూర్వరావును నల్లగొండకు బదిలీ చేసింది.
రిలియన్స్ జియో దేశవ్యాప్తంగా మరో 50 పట్టణాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రక టించింది. ఇందులో రాష్ట్రం నుంచి నల్లగొండకు స్థానం దక్కింది. ఐదో తరం మొబైల్ ఇంటర్నెట్ కనెక్టవిటీగా పిలుచుకునే 5జీ సేవల�
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలతో ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఓ పెద్ద మనిషి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 15 ఏళ్లుగా మంత్రిగా ఉండి మంచినీళ్లు , రో
శాస్త్రీయ నృత్యం.. ప్రతి కదలిక ఒక సందేశాన్ని అందజేస్తుంది. ప్రదర్శకుల శరీరాల ద్వారా ప్రేక్షకులకు కథను చెబుతుంది. సున్నితమైన కాళ్లపై పక్షిలా తేలికగా కదులుతూ నాట్యం చేస్తుంటారు కళాకారులు అవునా? అయితే గరిడ
మండలంలోని చాకిరాల గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి బ్లెడుతో గాయపరుచుకున్నాడు. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిరాల గ్రామానికి చెందిన యాతాకుల వాలి అదే గ్రామానికి చెందిన వరికుప్పల కళింగరావు అనే వ్య�
మండలంలోని ఏపూరు గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపూరు గ్రామానికి చెందిన సామ వెంకట్రెడ్డి కుమారుడు సామ సతీశ్(28) స్థానిక బంకులో పెట్రోల్�
రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఎని మిదేండ్లలోనే అనేక పథకాల అమలుతో వ్యవసాయం పండుగలా మారి ప్రపంచానికి అన్నంపెట్టే స్థాయికి మన రైతులు ఎదిగారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సి�
మండలంలో 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గుర�