ఉమ్మడి జిల్లా పరిధిలో గత నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి పది వేల రూపాయల చొప్పున
తనకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణమని, ఆ అభిరుచి మేరకు ఇంట్లో గార్డెన్, మిద్దెతోట, ల్యాండ్ స్కేప్ తయారు చేశానని కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన ఆమె నమస్తే తెలంగాణ ఇంట�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించేలా అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ అధికారికంగా పండుగలను నిర్వహించడంతోపాటు ఇక్కడ అమలు చేస�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీఎస్ ఎడ్సెట్-2023’ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియగా దానిని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ప్
ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్(మూల్యాంకనం) గురువారం ముగిసింది. మార్చి 31న ప్రారంభమైన మూల్యాంకనం ప్రక్రియలో 2,701 మంది వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు, అధికారులు హాజరై విజయవంతంగా పూర్తి చేశార
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో రూ.16కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, డివైడర్, స్ట్రీట్లైట్ పనులకు ఎంపీ బడుగ
ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే నీటి గోస అంతా ఇంతా కాదు. చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోతుండే. చేతికొచ్చే పంటలు దక్కకపోతుండే. గుక్కెడు తాగు నీటికీ కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్
సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే చాలు మనుషులకే కాదు.. పశువులకు కూడా తాగడానికి కనీసం నీళ్లు దొరికేవి కాదు. కిలోమీటర్ల కొద్ది వెళ్లి వ్యవసాయ బావుల వద్ద తాగునీరు తెచ్చుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్�
ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేందుకు, సకల వసతులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దింది.
Minister Jagadish Reddy | భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్రమని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ముస్లింలకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇఫ్తార్ విందు ఇచ్�
ఇంటా, బయట వేధింపులు.. లైంగిక దాడులు, ఇతర సామాజిక సమస్యలతో బాధపడే మహిళలకు జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రం అండగా నిలుస్తున్నది. పసి పాప నుంచి 60 ఏండ్ల వృద్ధురాలి వరకు సమస్యల్లో చికుకున్న వారిని మేమున్నామంటూ అక
కూలీల కొరతను అధిగమించి, అధిక దిగుబడులు సాధించాలంటే సాగులో నేడు యంత్రాల వినియోగం అనివార్యమైంది. ఈ క్రమంలోనే సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ సహకారంతో మండల సమాఖ్యలు �
మైక్య రాష్ట్రంలో కునారిల్లిన కుల వృత్తులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాణం పోస్తున్నది. ఒక్కో కుల వృత్తికి జీవం పోస్తూ ఆయా కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నది. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్లక
సాగు ఆరంభం నుంచి పంట అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలవడంలో రాష్ట్ర సర్కార్ తనకు తానే సాటని మరోసారి చాటిచెపుతున్నది. ప్రస్తుత యాసంగిలో మార్కెట్కు వచ్చిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలని ఇప్పటికే �
ఆత్మకూర్. ఎస్ మండలం ఏపూరు జాతీయ స్థాయిలో మెరిసింది. మహిళా స్నేహ పూర్వక విభాగంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కాగా సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డుతోపాటు రూ.కోటి నగదు అందించారు.