నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలుపుతామని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజ్యాంగంలోని చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పి.నవీన్రావు, కె.లక్ష్మణ్ సూచించారు.
నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నిర్మిసున్న కోర్టు భవనాలు, నూతన సముదాయాలను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, హైకోర్టు సీనియర్ జడ్జి నవీన్రావు, జిల్లా పోర్ట�
రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ బాలికల విభాగంలో నల్లగొండ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలకు రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. అంతేకాకుడా ఆసుపత్రుల్లో అందిస్తున్న వసతులు, వైద్య సేవలపై అవార్డులూ లభిస్తున్నాయి. ఆత్మకూరు.ఎస్ ప్రాథమిక �
అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.5 కోట్లు విడుదల చేసింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక గుడి పునరుద్ధరణకు గతంలోనే సీఎం కేసీఆర్ తన సొంత నిధులు రూ.1.20కోట�
వారం రోజుల నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భిన్నంగా నమోదవుతున్నాయి. రాత్రి పూట చలి వణికిస్తుండగా, పగలు ఎండ సుర్రుమంటున్నది. రాత్రి పూట సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చ�
సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. ఒక్కొక్కరుగా ఆ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రెండ్రోజుల క్రితం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్ష�
మిర్యాలగూడ ఏరియా దవాఖానను 100 పడకల నుంచి 200 పడకల స్థాయికి పెంచనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఏరియా దవాఖానను ఆయన సందర్శించి వైద్య సేవల గురించి రోగ�
Yadagirigutta | యాదగిరిగుట్ట చుట్టూ అనేక ప్రాంతాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. గత పాలకుల హయాంలో నిరాదరణకు గురైన పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు గొప్పగా విరాజిల్లుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. యాదగిర
Yadagirigutta | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఆలయ ప్రధానార్చక బృందం వార్షికోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
వాయు కాలుష్యం నుంచి నల్లగొండ పట్టణం విముక్తి పొందింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల నల్లగొండలో కాలుష్యం గణనీయంగా తగ్గినట్టు రా్రష్ట్ర పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్క�
మహశివరాత్రి సందర్భంగా అనుముల మండలం పేరూరు గ్రామంలో స్వయంభూ సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్ధాయి మహిళా కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి.
నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది గాయపడ్డారు. రాయ్చూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఆ�