ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండించుకోవచ్చు. బయో ఇన్టెన్సివ్ గార్డెనింగ్ విధానంలో పూర్తిగా సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తూ పెరటి తోటలను సా
సూర్యాపేట మండలంలోని సింగిరెడ్డి పాలెం, తాళ్లఖమ్మంపహాడ్ గ్రామాలకు మూసీ 36వ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు అనుసంధానంగా మైనర్ కాల్వ ఉన్నది. గతంలో కాల్వ మీదుగా రోడ్డును వేసే క్రమంలో గూనల లెవల్ను కాంట్రాక్టర్ల�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా కొనసాగుతున్నది. ప్రతి మంగళవారం మహిళలకు ఉచిత వైద్య పరీక్షలతోపాటు మందులు పంపి
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధిక�
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
శారీరక శ్రమ తగ్గడం, మారిన జీవన విధానం, పెరిగిన ఒత్తిడితో ప్రజలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రధానంగా గుండెపోటు బారిన పడుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. �
నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉన్న నారెళ్లగూడ మేజర్ పరిధిలోని ఆయకట్టుకు ఒక నాడు సాగు నీటి పారుదల అష్టకష్టంగా ఉండేది. ఫలితంగా మేజర్ పరిధిలోని చివరి భూములు నీటి పారుదలకు నోచుకోక సుమార�
హిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. దేశంలో మహిళలకు సముచి
సంక్షేమ సారథి, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. సొంతజాగా ఉండి ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సంకల్పించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇండ్ల నిర్మాణం కోస
Kattangur Market | పేరుకు అది వార సంతే.. కానీ, అక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. గుండుసూది నుంచి గునపాల వరకు.. పక్కపిన్ను నుంచి పాడి పశువుల దాకా.. అన్నీ సరసమైన ధరలకు లభిస్తాయి. ఈ సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జి�
‘నాకు భార్య లేదు.. పిల్లలు లేరు.. కుటుంబం లేదు’ అని నమ్మించి దేశ ప్రధాని అయిన మోదీ.. పేదల కడుపు కొట్టి రూ.19 లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్మును గుజరాత్కు చెందిన కేవలం పది మంది కార్పొరేట్లకు దోచిపెట్టారని విద్యుత్
చిట్యాల ఉన్నత పాఠశాలలో 1969-70 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన తన చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలనే ఉద్దేశంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం ఉరుమడ్ల గ్రామంలోని తన స్వగృహంలో పూర్వ వి�