వచ్చే ఎన్నికల్లో మరోసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ విజయాన్ని పరిపూర్ణం చేసే దిశగా గులాబీ నేతలు మరింత దూకుడును పెంచారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకే �
Accident | నీలగిరి : నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ జాతీయ సీనియర్ నాయకుడు ఓరుగంటి రాములు(79) మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం సమయంలో తన కుమారుడి కారులో కలెక్టరేట్ సమీపంలోకి వచ్చి మెడిక�
Minister KTR | ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట, �
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయిన ఐటీ హబ్లో కొలువులు భర్తీ చేసేందుకు శుక్రవారం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింద
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా జిల్లాలో శనివారం 8 లక్షల మొక్కలను నాటనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ఇప్పటికే ఆయా గ్రామాల్
నల్లగొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. జిల్లాలోని ఆయా నియోజక వర్గాల్లో ఉన్న ఓటర్ల ముసాయిదా జాబితాను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విడుదల చేశారు. ఈ జాబితాను కలెక్టర్ కార్యాలయంతో పాట�
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా (Liquor Shop Tenders) కొనసాగుతున్నది. 2023-25 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 2620 మద్యం దుకాణాల కేటాయింపునకు అధికారులు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన (Lucky draw)
నల్లగొండ జిల్లా వేములపల్లి (Vemulapally) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం (Annapureddy Gudem) స్టేజి వద్ద మిర్యాలగూడెం (Miryalaguda) నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న ప్రైవేటు బస్సు టై
CM KCR | సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్ర�
Liqour Shops Tender | మద్యం దుకాణాల దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. చివరిరోజు శుక్రవారం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ది అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యమ సమ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రైతుల గురించి ఆలోచన చేస్తూ లక్ష రూపాయల వరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించి�
నల్లగొండ జిల్లా అయిటిపాములలో (Aitipamula) భారీ చోరీ జరిగింది. అయిటిపాములలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో (ATM) దుండగులు నగదు ఎత్తుకెళ్లారు.
వైద్య ఆరోగ్య శాఖాధికారులు నిత్యం అందుబాటులో ఉండి పేదలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణణ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య శాఖాధికారులతో శనివారం నిర్వహించిన సమ�
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొని ప్రత్య