ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా ఉండి కూడా జిల్లాకు ఐటీ హబ్ను తేలేక పోయావ్ గానీ, కమీషన్లను మాత్రం ఇంట్లోకి వరదలా తెచ్చుకున్నావు’ అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ�
తెలంగాణలో తన బలాబలాలను తేల్చుకోవడానికి సీపీఎం (CPM) సిద్ధమైంది. ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగింది. ఇన్నాళ్లు కాంగ్రెస్తో (Congress) పొత్తు ఉంటుందని వేచిచూసిన సీపీఎం.. సీట్ల కేటాయింపు విషయమై ఆ పార్టీ ఎటూ తేల్చకపోవడ
Komatireddy Venkat Reddy | ‘మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప కూడా దాటవు’ అనే సామెత కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అతికినట్టు సరిపోతుంది. నోరు తెరిస్తే నల్లగొండకు తానే బ్రాండ్ అని కోమటిరెడ్డి గొప్పలు చెప
ఉమ్మడి నల్లగొండ జిల్లాను మరోసారి క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ (BRS) పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, కోదాడలో ఇప్పటికే ప్రజా ఆశీర్వద స
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గులాబీ జనజాతర సాగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలకు ఇసుకేస్తే రాలనంత జనం పోటెత్తారు. ఆదివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు అనూహ్య స్పందన
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ శుక్రవారం నిర్వహించిన జన గర్జన సభ జనం లేక వెలవెలబోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభ ఫ్లాప్షోగా మిగిలిపోయింది.
ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ (Congress) పార్టీ పని అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) అంశంలో కూడా జరుగుతున్నదని విమర్శించారు.
వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలలో విషాదం చోటుచేసుకుంది. కిష్టాపురం వద్ద అర్ధరాత్రి వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) తండ్రీ, కూతురు మరణించారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం సీపీఐలో చిచ్చురేపుతున్నది. పొత్తులో భాగంగా ఆది నుంచీ మునుగోడును ఆ పార్టీ బలంగా కోరుతున్నది. బీఆర్ఎస్తో చర్చల సమయంలోనూ, తాజాగా కాంగ్రెస్ పొత్తులోనూ మునుగోడును సీపీఐకి
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల భూములను పరిశ్రమలకు రిజర్వు చేయడంతోపాటు వా�
టీఎస్ ఆర్టీసీ బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ధమాకా ప్రకటించింది. పండుగ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి గిఫ్ట్ కూపన్ అందించనుంది. లక్కీ డ్రా ద్వారా మహిళలు, పురుషులకు వేర్వేరు�
Road accident | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన హాలియా మండలం వెంకటాపురంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చోసుకుంది. వివరాల్లోకి వ
రెండో విడుతలో ఎంపికైన 1100 మంది లబ్ధిదారులు ఉన్నతాధికారుల సూచన మేరకు ఆర్థిక అభివృద్ధి చెందే వ్యాపారాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రూ.10 లక్షలతో దిన దినాభివృద్ధి చెంది కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు.