అబద్ధాలు మాట్లాడటంలో ప్రధాని మోదీని (PM Modi) మించినోడు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రధాని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేట (Suryapet), నల్లగొండ జిల్లా కేంద్రాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు.
Chandru | తెలంగాణలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. నల్గొండ జిల్లా చండూరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే, ఈ నెల ప్రారంభంలో చండూరును రెవెన
నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న పురాతన కొండచెలిమె బావి కొత్తందాలు సంతరించుకున్నది. పూర్వం నుంచి నీలగిరి ప్రజలకు పరిశుభ్రమైన, రుచికరమైన తాగునీటిని అందించిన ఈ బావిని సమైక్య పాలనలో ఎవరూ పట్టి
Crime news | రాత్రి పూట తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ర్ట నిందితులను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు �
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరుస్తూ ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది (PRLIS) ఒక పోరాట చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. పాలమూరు (Palamuru) పరిధిలో నాటి పాలకులు మొదలుపెట్టి పెండింగ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (PRLIS) భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నీటి ఎత్తిపోతలను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభి�
Jagadish Reddy | నల్గొండ జిల్లా కిష్టరాయనపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురైన భూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించి అండగా ఉంటామని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
కిష్టరాయనపల్లి ప్రాజెక్టు క
Private Bus: మిర్యాలగూడ వద్ద గురువారం రాత్రి ఓ ప్రయివేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ బస్సు కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందినట్లుగా గుర్తించారు. వెనుక టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా అనుమాన�
వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల కష్టంగా మారింది. వరి సాగుకు సరిపడా నీళ్లు ప్రాజెక్టులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్�
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �