బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో రూ.16కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, డివైడర్, స్ట్రీట్లైట్ పనులకు ఎంపీ బడుగ
ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే నీటి గోస అంతా ఇంతా కాదు. చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోతుండే. చేతికొచ్చే పంటలు దక్కకపోతుండే. గుక్కెడు తాగు నీటికీ కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్
సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే చాలు మనుషులకే కాదు.. పశువులకు కూడా తాగడానికి కనీసం నీళ్లు దొరికేవి కాదు. కిలోమీటర్ల కొద్ది వెళ్లి వ్యవసాయ బావుల వద్ద తాగునీరు తెచ్చుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్�
ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేందుకు, సకల వసతులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దింది.
Minister Jagadish Reddy | భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్రమని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ముస్లింలకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇఫ్తార్ విందు ఇచ్�
ఇంటా, బయట వేధింపులు.. లైంగిక దాడులు, ఇతర సామాజిక సమస్యలతో బాధపడే మహిళలకు జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రం అండగా నిలుస్తున్నది. పసి పాప నుంచి 60 ఏండ్ల వృద్ధురాలి వరకు సమస్యల్లో చికుకున్న వారిని మేమున్నామంటూ అక
కూలీల కొరతను అధిగమించి, అధిక దిగుబడులు సాధించాలంటే సాగులో నేడు యంత్రాల వినియోగం అనివార్యమైంది. ఈ క్రమంలోనే సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ సహకారంతో మండల సమాఖ్యలు �
మైక్య రాష్ట్రంలో కునారిల్లిన కుల వృత్తులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాణం పోస్తున్నది. ఒక్కో కుల వృత్తికి జీవం పోస్తూ ఆయా కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నది. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్లక
సాగు ఆరంభం నుంచి పంట అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలవడంలో రాష్ట్ర సర్కార్ తనకు తానే సాటని మరోసారి చాటిచెపుతున్నది. ప్రస్తుత యాసంగిలో మార్కెట్కు వచ్చిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలని ఇప్పటికే �
ఆత్మకూర్. ఎస్ మండలం ఏపూరు జాతీయ స్థాయిలో మెరిసింది. మహిళా స్నేహ పూర్వక విభాగంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కాగా సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డుతోపాటు రూ.కోటి నగదు అందించారు.
చౌటుప్పల్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఉప ఎన్నికలో ఇచ్చిన మరో హామీ అమల్లోకి వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.36 కోట్లు కేటాయించిం�
Gutta Sukhender Reddy | తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గుత్తా సుఖేందర్రెడ్డి.. ఎమ్మెల్యే రమావత్
హైదరాబాద్లోని కుషాయిగూడలో (Kushaiguda) భారీ అగ్నిప్రమాదం జరిగింది. కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో (Timber depot) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి (Fire accident). క్రమంగా అవి డిపో మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డా�
తల్లిదండ్రులు లేని అనాథలు, ఎలాంటి ఆధారం లేని అభాగ్యులైన పిల్లలకు చేయూత ఇచ్చి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్యను అమలు చేస్తున్నది. స్త్రీ, శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వా
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) స్కీమ్లో చోటు లభించింది. దాంతో ఇక్కడ జారీ చే�