కొద్ది రోజులుగా తీవ్ర ఆటంకం కలిగించిన అకాల వర్షాలు తెరిపినివ్వడంతో ధాన్యం కొనుగోళ్లు చకచకా సాగుతున్నాయి. మూడు రోజుల నుంచి సజావుగా జరుగుతున్నాయి. గురువారం నాటికి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 6.25 లక్షల మ
ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఈత నేర్చుకునేందుకు చిన్నారులు, పెద్దలు నీటి వనరులను ఆశ్రయిస్తున్నారు. నల్లగొండ సమీపంలోని ఉదయ సముద్రం ప్రాజెక్ట్ తూము నుంచి కిందికి వస్తున్న నీటిలో చిన్నారులు ఈ�
ల్లగొండ సమీపంలోని పానగల్లోగల ఉదయ సముద్రం నిండుకుండలా మారింది. రెండు రోజులుగా అలుగుపోస్తున్నది. వేసవిలోనూ ప్రాజెక్టు అలుగు పోస్తుండటంతో స్థానికులు సంబురపడుతున్నారు. ఈ నీటిని పెద్దఅడిశర్ల మండలం అక్కం�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా తిరోగమనం వైపుగా పయనించింది. గతంతో చూస్తే ఈ సంవత్సరం ఫలితాలు తగ్గాయి. గతేడాది జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలువగా.. ఈ సారి మాత్రం ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రం�
మొన్నటివరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇప్పుడు మైదానంలో మెరికల్లా సాధన చేస్తున్నారు. క్రీడల, యువజన శాఖ ఏర్పాటుచేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో వివిధ ఆటల్లో ప్రావీణ్యం పొందుతున్నారు.
Musi River | నల్లగొండ : మూసీ నదికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నదికి వరద పరవళ్లు తొక్కుతోంది. మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,860 క్యూసెక్కులుగా ఉంది.
గత ప్రభుత్వాల పాలనలో కాంట్రాక్టు అధ్యాపకులు చాలీచాలని వేతనాలతో అవస్థలు పడ్డారు. వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని నాటి నాయకులను వేడుకున్నా పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో వారి కష్టాలు దూరమయ్యాయి. గ
కాంగ్రెస్ పార్టీపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) ఫైరయ్యారు. అధికారం కోసమే కాంగ్రెస్ (Congress) వాళ్లు దురాలోచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ (Telangana) అ�
గ్యాస్ సిలిండర్ పేలుడు దుర్ఘటనలు చోటు చేసుకున్న సమయంలో బాధితుల కుటుంబాలకు అండగా ఉండేలా ఆయిల్ కంపెనీలు ప్రమాద తీవ్రతను బట్టి బీమా పరిహారం అందిస్తున్నాయి. అయితే.. ఇందుకు ప్రతి ఐదేండ్లకోసారి వినియోగదా�
మానసిక సమస్యలను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఒక వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేటంత భయానక పరిస్థితికి ఆ సమస్యలు దారి తీస్తాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ సి.వీరేందర్ చెప్పా�
వేసవిలో దుక్కి దున్నడాన్ని రైతులు వృథా ఖర్చుగా భావిస్తుంటారు. దీంతో యాసంగి పంటల కోతల తర్వాత మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు నేలను దుక్కి చేయకుండా వదిలేస్తుంటారు. కానీ.. వేసవి దుక్కుల వల్ల ఎన్నో ప్రయోజనాలు చేక�
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో సేవలు నల్లగొండ ఇండస్ట్రియల్ పారులో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా సేవలను ప్రారంభ
జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి శ
నల్లగొండ జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుక్రవారం సాయంత్రం నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎంజీ యూనివర్సిటీ మొదలు క్లాక్టవర్ సెంటర్ వరకు ఎక్కడా �