18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం నకిరేకల్ లో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థు�
ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలికి జరగనున్న ఎన్నికల కోసం పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో శాసనమండలి ఎన్నికల్లో పట�
Nallagonda | నల్లగొండ(Nallagonda)ను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) అన్నారు.
గజ్వేల్ పట్టణంలో నాలుగు రోజులుగా సాగుతున్న 49వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ క్రీడాపోటీలు ఆదివారం ముగిసాయి. ఈ పోటీల్లో 33 జిల్లా ల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి.
ఏ పార్టీకి ఎవరు బీటీమ్ అనే విషయం సోమవారం తేటతెల్లమైంది. కాంగ్రెస్కు బీజేపీ బీటీమ్ అన్న విషయం నల్లగొండ వేదికగా తేలిపోయింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కటై మున్సిపల్ సమావేశ�
హైదరాబాద్ను మంచుదుప్పటి (Fog) కప్పేసింది. దీంతో ఉష్ణోగ్రతలు (Temperature) పడిపోయాయి. ఉదయం ట్యాంక్బండ్ పరిసరాల్లో పొగ మంచు కమ్ముకున్నది. సెక్రెటేరియట్, బిర్లా మందిర్, ట్యాంక్బండ్పై దట్టంగా మంచు కురిసింది.
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్లో బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతుపై కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కాసర్లపహాడ్కు చెందిన మెండె సురేశ్ గ్రామ శివారులోని సొంత భూమిలో డ్రాగన�
వెన్నులో వణుకు పుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉదయం 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తున్నది. దాంతో జనాలు శ్వాస సంబంధ సమస్యలతో ఉకిరిబికిరి అవుతున్నారు.
ల్లగొండ జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఆరుగురు మృతిచెందారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు (Nidamanuru) మండలంలో వెంపాడు స్టేజి వద్ద నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ బైకు ఢీకొట్టింది.
దళితబంధు పథకం యూనిట్లకు నిధులు విడుదల చేసి గ్రౌండింగ్ చేపట్టాలని దళితబంధు సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని అంబేదర్ విగ్రహం వద్ద సాధన కమిటీ నాయకులు నిరసన తెలిపా
Dalithabandhu | నల్లగొండ నియోజక వర్గంలోని దళితబంధు(Dalithabandhu) లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్స్ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినందున నిధులను విడుదల చేయాలని నల్లగొండ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద లబ�