నల్లగొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. జిల్లాలోని ఆయా నియోజక వర్గాల్లో ఉన్న ఓటర్ల ముసాయిదా జాబితాను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విడుదల చేశారు. ఈ జాబితాను కలెక్టర్ కార్యాలయంతో పాట�
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా (Liquor Shop Tenders) కొనసాగుతున్నది. 2023-25 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 2620 మద్యం దుకాణాల కేటాయింపునకు అధికారులు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన (Lucky draw)
నల్లగొండ జిల్లా వేములపల్లి (Vemulapally) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం (Annapureddy Gudem) స్టేజి వద్ద మిర్యాలగూడెం (Miryalaguda) నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న ప్రైవేటు బస్సు టై
CM KCR | సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్ర�
Liqour Shops Tender | మద్యం దుకాణాల దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. చివరిరోజు శుక్రవారం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ది అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యమ సమ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రైతుల గురించి ఆలోచన చేస్తూ లక్ష రూపాయల వరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించి�
నల్లగొండ జిల్లా అయిటిపాములలో (Aitipamula) భారీ చోరీ జరిగింది. అయిటిపాములలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో (ATM) దుండగులు నగదు ఎత్తుకెళ్లారు.
వైద్య ఆరోగ్య శాఖాధికారులు నిత్యం అందుబాటులో ఉండి పేదలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణణ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య శాఖాధికారులతో శనివారం నిర్వహించిన సమ�
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొని ప్రత్య
కృష్ణా నది (Krishna river) పరీవాహంలో కురుస్తున్న వర్షాలతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 35 వేల క్యూసుక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 5
హైదరాబాద్లోని (Hyderabad) జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్లోకి (Himayat Sagar) 1,300 క్యూసెక్కుల వరద స్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వర్షాభావ పరిస్థితులతో మొన్నటి వరకు సాగు పనులు నెమ్మదించాయి. కొంత ఆలస్యమైనా సమృద్ధిగా వానలు పడుతుండటంతో సాగుపనులు మళ్లీ
అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోతగా పడింది. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో రికా�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.