తలసరి ఆదాయంలో యాదాద్రి భువనగిరి జిల్లా భేష్ అనిపించుకుంది. రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. 2021-22 లెక్కల ప్రకారం తలసరి ఆదాయం రూ. 1,46,265 నమోదైంది.
Free Bus | ఫ్రీ బస్సు అని ఎక్కితే 8 తులాల బంగారం చోరీ జరిగిందని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన చిమ ట స్వప్న మంగళవారం ఉదయం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం జోగువారి గూ డె�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓ�
నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం లాకప్డెత్ జరిగింది. చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన సూర్యానాయక్(50)కు ఆయన సోదరుడికి మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నది.
నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి మరోసారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఇతర జిల్లాలతో పోలిస్తే నల్లగొండ జిల్లా అత్యధిక స్థానాలు కట్టబెడుతున్నది. ఈసారి కూడా �
క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందని, యువత క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నల్లగొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో మంగ�
Congress | నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం రాత్రి దాడులకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీల్లో భాగంగా.. బీఆర్ఎస్ �
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురై ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు, పోలీసుల �
ఉమ్మడి నల్లగొండలో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన పార్టీయే అధికారంలోకి వస్తున్నది. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది.
నారు అమ్మకాలతో రైతన్నలు లాభాలు గడిస్తున్నారు. సూదూర ప్రాంతాలైన నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, కల్హేర్ తదితర ప్రాంతాల నుంచి రామాయంపేటలో ప్రతివారం జరిగే బుధవారం సంతకు వివిధ రకాల నా�
నల్లగొండ జిల్లా చింతపల్లిలో (Chintapalli) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు (Volvo Bus) చింతపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ మహిళ మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డా�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు సభల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్
Telangana | తెలంగాణకే తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి కాగా, త్వరలోనే ప్రారంభానికి రెండు యూనిట్లను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి న
Borla Ram Reddy | ఉమ్మడి రాష్ట్రంలో చీకటి రాజ్యమేలింది. కరువు తాండవం చేసింది. నేలతల్లిని గోసపెట్టి తూట్లు పొడిచినా.. చుక్కనీరు పడకపోవు. సన్నకారు రైతులు దిక్కు దివాణా లేకుండా వలసపోతే.. పాతిక ఎకరాల ఆసాములు కూడా అప్పుల�