సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ శుక్రవారం నిర్వహించిన జన గర్జన సభ జనం లేక వెలవెలబోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభ ఫ్లాప్షోగా మిగిలిపోయింది.
ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ (Congress) పార్టీ పని అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) అంశంలో కూడా జరుగుతున్నదని విమర్శించారు.
వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలలో విషాదం చోటుచేసుకుంది. కిష్టాపురం వద్ద అర్ధరాత్రి వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) తండ్రీ, కూతురు మరణించారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం సీపీఐలో చిచ్చురేపుతున్నది. పొత్తులో భాగంగా ఆది నుంచీ మునుగోడును ఆ పార్టీ బలంగా కోరుతున్నది. బీఆర్ఎస్తో చర్చల సమయంలోనూ, తాజాగా కాంగ్రెస్ పొత్తులోనూ మునుగోడును సీపీఐకి
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల భూములను పరిశ్రమలకు రిజర్వు చేయడంతోపాటు వా�
టీఎస్ ఆర్టీసీ బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ధమాకా ప్రకటించింది. పండుగ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి గిఫ్ట్ కూపన్ అందించనుంది. లక్కీ డ్రా ద్వారా మహిళలు, పురుషులకు వేర్వేరు�
Road accident | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన హాలియా మండలం వెంకటాపురంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చోసుకుంది. వివరాల్లోకి వ
రెండో విడుతలో ఎంపికైన 1100 మంది లబ్ధిదారులు ఉన్నతాధికారుల సూచన మేరకు ఆర్థిక అభివృద్ధి చెందే వ్యాపారాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రూ.10 లక్షలతో దిన దినాభివృద్ధి చెంది కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు.
నల్లగొండ జిల్లా వ్యవసాయశాఖలో యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. వారం క్రితమే సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయగా, తాజాగా మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్�
Gutha Sukhender Reddy | జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం మాడ్గులపల్లి మండలం పరిధిలో పంచాయత్ రాజ్ శాఖ నిధులు 60 లక్షల రూపాయలతో కుక్కడం గ్రామం నుంచి పూసలపహాడ్ గ్రామం వరకు 3.8 కిలోమీటర్ల మేర నూతన రోడ్ నిర్మాణ పనులకు గురువా
ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ మాటలు నమ్ముదామా? ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్నుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండలో రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ వేడుక సోమవారం అట్టహాసంగా జరిగింది. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ ఆ
‘దేశంలో ఐటీ మంత్రి అంటే ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ పేరే సుపరిచితం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అంటే నాతోపాటు ఎవరికీ పెద్దగా తెల్వదు. అంత గొప్ప తెలివి తేటలున్న కేటీఆర్ ఐటీ హబ్ను అమెరికా నుంచి నల్లగొండకు తీసుక�