Minister Jagadish Reddy | మారుతూ వస్తున్న సాంకేతికతకు అనుగుణంగా న్యాయవాదులు స్టడీ చెయ్యాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కోర్టులో జరిగిన న్యాయవాదుల వార్షికోత్సవ
గతంలో వేసవి వచ్చిందంటే మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉండేది. చెరువులు, కుంటల్లో నీరు కనిపించని పరిస్థితి. దాంతో భూగర్భజలాలు అడుగంటి చేతిపంపులు, బోరుబావులు ఎండిపోయేవి.
పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు త్వరగా పట్టుకోవడానికి CEIR (Central equipment identity register) వెబ్సైబ్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు కార్యక్రమంలో ఆయన
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది రహదారులు. ఈ రహదారులు అన్నివర్గాలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా పట్టణాల విషయానికొస్తే చాలా వరకు ప్రజలు ఉద్యోగాలు, పిల్లల చదువుల రీత్యా పట్టణాలకు వల�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా 2001లో ఏర్పాటైన టీఆర్ఎస్... నేడు దేశ రాజకీయాల్లో సమూల మార్పుల కోసం బీఆర్ఎస్గా రూపాంతరం చెంది 22వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్దమైంది. ఇన్నేండ్ల ప్రస్థానంలో 13 ఏండ్లు ఉ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించిన�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 293 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 20
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించిన�
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు (Mini Plenary) నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాట�
ఉమ్మడి జిల్లాలో పలు తండాలకు బీటీ రోడ్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.13.90 కోట్లతో ఆరు చోట్ల బీటీ రోడ్లను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి జీఓ 147ను ప్రభుత్వం జారీ చేసింది. ఎస్టీఎస్డీఎఫ్ నిధులత�
ఉమ్మడి జిల్లా పరిధిలో గత నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి పది వేల రూపాయల చొప్పున
తనకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణమని, ఆ అభిరుచి మేరకు ఇంట్లో గార్డెన్, మిద్దెతోట, ల్యాండ్ స్కేప్ తయారు చేశానని కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన ఆమె నమస్తే తెలంగాణ ఇంట�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించేలా అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ అధికారికంగా పండుగలను నిర్వహించడంతోపాటు ఇక్కడ అమలు చేస�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీఎస్ ఎడ్సెట్-2023’ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియగా దానిని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ప్
ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్(మూల్యాంకనం) గురువారం ముగిసింది. మార్చి 31న ప్రారంభమైన మూల్యాంకనం ప్రక్రియలో 2,701 మంది వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు, అధికారులు హాజరై విజయవంతంగా పూర్తి చేశార