అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోతగా పడింది. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో రికా�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.
మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) పుట్టినరోజును పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా ప్రజాప్రతినిధులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 9వ విడుత హరితహారం కార్యక్రమం సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతుంది. రెండు జిల్లాలో ఈ యేడాది 1,07,99,700 మొక్కల పెంపకమే లక్ష్యంగా ఇప్పటివరకు 37,56,294 మొక్కలు నాటించ
ఇప్పటి వరకు మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన ఎలక్ట్రికల్ బస్సులు జిల్లాలో సందడి చేయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్టీసీ యజమాన్యం నిధుల ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి నల్లగొండ జ�
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమ బద్ధీకరణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నది. ఇప్పటి వరకు ప్రొహిబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న జేపీఎస్లను ఇక రెగ్యులర్ చేస్తున్నట్లు ప్రకటించి, నాలుగేండ
TS Weather | రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి ఆవర్తనం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లినకొద్దీ నైరుతి
Telangana | నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తొలి ఏకాదశి సందర్భంగా నదీస్నానం చేసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. బైక్పై వెళ్తున్న అతనిపై వెనుక నుంచి మరో బైక్లో వచ్చి
నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. బర్కత్పురలోని న్యూ స్టార్ ప్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజీలో ఏసీకి ఉపయోగించే నైట్రోజన్ గ్యాస్ సిలిండర్ మార్చే క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్�
నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తొలకరి వర్షం కురిసింది. మూడు నెలలుగా తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడ్డ జనం ఈ వర్షంతో కొంత ఊరట చెందారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురువడంతో రైతాంగం సంతోషం కనిపించి
మిషన్ భగీరథ పథకం ద్వారా సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. ప్రతి ఒక్కరికీ 100 నుంచి 125 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రార�
విల్లులా వంగిన కాళ్లు.. వంకర్లు తిరిగిన చేతులు.. నేలను తప్ప ఆకాశాన్ని ఎరుగని కండ్లు.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పాపానికి దశాబ్దాల తరబడి నల్లగొండ జిల్లా బిడ్డలు అనుభవించిన నరకమిది. తాగేందుకు గుక్కెడు మంచి న�
వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అద్భుతమైన ప్రగతి సాధించామని, దేశంలో ఏ అవార్డులు ప్రకటించినా 30 నుంచి 40 శాతం తెలంగాణ రాష్ట్రానికే వస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జ�