చౌటుప్పల్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఉప ఎన్నికలో ఇచ్చిన మరో హామీ అమల్లోకి వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.36 కోట్లు కేటాయించిం�
Gutta Sukhender Reddy | తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గుత్తా సుఖేందర్రెడ్డి.. ఎమ్మెల్యే రమావత్
హైదరాబాద్లోని కుషాయిగూడలో (Kushaiguda) భారీ అగ్నిప్రమాదం జరిగింది. కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో (Timber depot) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి (Fire accident). క్రమంగా అవి డిపో మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డా�
తల్లిదండ్రులు లేని అనాథలు, ఎలాంటి ఆధారం లేని అభాగ్యులైన పిల్లలకు చేయూత ఇచ్చి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్యను అమలు చేస్తున్నది. స్త్రీ, శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వా
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) స్కీమ్లో చోటు లభించింది. దాంతో ఇక్కడ జారీ చే�
అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, పేదలు ఆత్మగౌరవంతో బతికేలా ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేంద�
కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్చెర్వుకు చెందిన సైదులు. అందరిలా ఆటలు ఆడాలనే సంకల్పం ఉన్నా అంగవైకల్యం అడ్డొచ్చింది. తనతో చదివిన స�
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే రోల్మోడల్గా నిలిచిందని.. ఈ తొమ్మిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపితే.. రాష్ట్రంలో�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి గడపకూ చేరాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని వెల్మినేడు గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంప�
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓ ర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కుట్ర లు చేస్తున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలన�
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధ్యానిమిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, షీటీమ్స్, సఖీ కేంద్రాలు తదితర
ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటన బీజేపీ (BJP) కార్యక్రమంలా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanj
నల్లగొండ (Nalgonda) పట్టణంలో అర్ధరాత్రి దొంగల (Thieves) ముఠా హల్చల్ చేసింది. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్, బృందావన్ కాలనీ, విశ్వనాథ కాలనీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠా సంచరించి�
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి.. నాన్నపై ప్రేమతో తన తండ్రికి ఎండ తగులకుండా గొడుగుపట్టి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. మంగళవారం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ �
వ్యవసాయం, దాని అనుబంధ రం గాల పురోభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మాడల్గా నిలుస్తున్నది. సాగునీటి కల్పన, నిరంతర విద్యుత్త్తు, రైతు బంధువంటి పథకాలతో వరిసాగులో ఊహాకందని రీతిలో అగ్రగా మి దిశగా ము