munugode by polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ను ఆయా పోలింగ్ స్టేషన్లలో సిబ్బంది పోలింగ్ను ప్రారంభించగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. అంతకు ముందు మాక్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్ల వేలానికి సంబంధించిన ప్రీ బిడ్ మీటింగ్ను గురువారం నుంచి ఈ నెల 7 వరకు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధిక�
యాసంగి సీజన్కు ఎరువుల కొరత లేకుండా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1,49,111 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉన్నాయి.
‘లెర్నింగ్ బై డూయింగ్' అన్నది నేటి విద్యావిధానం అనుసరిస్తున్న సరికొత్త సూత్రం. పుస్తకాల్లోని పాఠ్యాంశాలను అవపోసన పట్టినా రాని నైపుణ్యతలు క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా పొందవచ్చు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 6గంటల నుంచి మైకులు మూగబోనున్నాయి. సభలు, సమావేశాలు, ఇతర ఎలాంటి ప్రచార కార్యక్రమాలకు అవకాశం లేదు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, కేంద్ర సంఘంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో
ఖమ్మం నగరంలోని సర్ధార్ పటేల్ స్టేడియం వేదికగా పొంగులేటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. మూడ్రోజులుగా జరిగిన కబడ్డీ టోర్నమెంటు ఆద్యంతం
Minister Puvvada Ajay Kumar | మోటార్లకు మీటర్లు బిగిస్తామన్న బీజేపీకి మునుగోడు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం మునుగోడు మండలంలోని కొరటికల్, జోలం వారి గ�
Rains | ఆగ్నేయ ద్వీపకల్ప దిక్కున శనివారం నుంచి ఈశాన్య రుతుపవనాల వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయన
ఉప ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మునుగోడు నియోజకవర్గ రాజకీయం మరింత వేడెక్కుతున్నది. ఇప్పటికే ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో టీఆర్ఎస్ మరింత దూకుడును కొనసాగిస్తున్నది. అ
ఫ్లోరోసిస్కు కేరాఫ్ అయిన మునుగోడుకు మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధ జలాలు సరఫరా చేయడంతో ఆ మహమ్మారి ఆనవాళ్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ మహమ్మారిని గుర్తించినప్పటికీ ఈ ప్రాంతా�
ఈ ఎన్నికతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మునుగోడు ఓటర్లు ఇదే తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ప్