Minister KTR | మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్తోపాటు
ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలతోపాటు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష కోసం గురువారం జిల్లాకు ర
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, మోడల్ స్కూల్, కేజీబీవీలలో 6,935, ప్రైవేట్ పాఠశాలల్లో 2,679 మంది కలిపి మొత్తం 9,614 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.
Yadadri Plant | యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేసీఆర్ ఏరియల్
నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ప్లాంటు వద్దకు చేరుకున్న సీఎం అక్కడ ప్లాంట్ నిర�
తెలంగాణలో వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తు ఎలా సాధ్యమైంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి విద్యుత్తు విషయంలో ఉన్న దుర్భర పరిస్థితులను ఇంత వేగంగా ఎలా అధిగమించింది? అనతి
లారీని బైక్ వెనుక నుంచి ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని అనంతారం గ్రామ సమీపంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం చోటు చేసుకున్నది.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థ్ధలుగా వాడుకుంటూ నిర్వీర్యం చేస్తున్నదని ఉస్మానియా జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాజారాం యాదవ్ విమర్శించారు.
పోడు భూముల పంపిణీపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అటవీ, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిశీలన కొలిక్కి వస్తున్నది. ఇప్పటికే 17 జిల్లాల్లో ఫిర్యాదుల పరిశీలన పూర్తయి�
Chitriyala Yellamma Gutta | తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం ప్రశంసలు అందుకుంటున్నది. ఈ పథకం ద్వారా