టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాలతో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆయా సంఘాల నాయకులు, ప
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవిని భక్తులు గురువారం సంప్రదాయంగా గంగా ఒడికి సాగనంపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన శోభయాత్రలో ప్రత్యేక డీజే పాటలు, యువతీ యువ
మునుగోడు ఉప ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ రానున్నది. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా 14 వరకు కొనసాగనున్నది. 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. చం�
మునుగోడు ఉప ఎన్నికల కదన రంగంలోకి గులాబీ దళం అడుగుపెట్టనుంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి రాష్ట్రంలోని 18 శాఖల మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు రానున్నారు. శుక్రవారం నుంచి మునుగోడులో పనిచేయాలని టీఆ�
దేశంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతూ ప్రజల మధ్య విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర పన్నుతున్నదని, ఆ పార్టీ ఆగడాలను నిలువరించే శక్తి టీఆర్ఎస్(బీఆర్ఎస్)కే ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జ
మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సురిగి ముత్తయ్య తిరిగి టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం గట్టుప్పల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ముత్తయ్యకు గులాబీ కండువా కప్�
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. గ్రామగ్రామానా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆలేరు పట్టణంలో మహాత్ముడి విగ్రహానికి ప్రభుత్వ విప్, ఆలేర�
ఎక్కడైనా ఉప ఎన్నిక వస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల, శాసనసభ్యుడు మరణిస్తే, రెండు సభలకు ఎన్నికైన సమయంలో ఒక సభకు రాజీనామా చేయడంతో వస్తుంది. కానీ.. మునుగోడులో అందుకు భిన్నంగా జరిగిందని.. కాంట్రాక్టుల కోసం అమ�
Nalgonda | నల్లగొండలో (Nalgonda) ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పట్టణంలోని భాస్కర్ టాకీస్ కూలీ అడ్డావద్ద స్థానిక కూలీలు, బీహార్ వలస కూలీల మధ్య గొడవ జరిగింది. ఉపాధి విషయంలో ఇరు వర్గాల మధ్య