పాల కంటైనర్ ఢీకొని అన్నాచెల్లెళ్లు మృతి హైదరాబాద్ వనస్థలిపురంలో ఘోర ప్రమాదం మృతులు నల్లగొండ జిల్లావాసులు వనస్థలిపురం, జూన్ 14 : మంగళంవారం ఉదయం 10.30గంటలు. వనస్థలిపురం సుష్మా చౌరస్తా వద్ద అందరూ ఎవరి పనుల్�
మహిళా శిశు సంక్షేమ అధికారి సుభద్ర నీలగిరి, జూన్ 14 : జిల్లాలో బాలల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న కేంద్రాలు ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేయాలని, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా మహిళా, శ�
పెద్దఅడిశర్లపల్లి, జూన్ 14 : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు అన్నారు. మంగళవారం మండలంలోని అజ్మాపురం, పడమటి తండాలో నిర్వహించిన పల్లెప్రగతి�
ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి నిండు చంద్రుడు తన కాంతిని వెదజల్లుతూ కనిపించాడు. చంద్రుడి వెలుగుల్లో సూర్యాపేట పట్టణం మిరుమిట్లు గొల్పుతూ కనిపించింది. -స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట
నీలగిరి, జూన్ 14 : ఈ నెల 18 నుంచి 26 వరకు రేషన్ కార్డుదారులందరికీ 5 కిలోల రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి ఊర వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం తన చాంబర్లో పౌరసరఫరాల అధి�
చెర్వుగట్టు క్షేత్రంలో రికార్డు స్థాయి వేలం నార్కట్పల్లి జూన్ 14 : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించే తలనీలాలు సేకరించుకునే హక్కుకు మంగళవారం ఆలయ ప్రాంగణంలో బహిరంగ వే�
మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డికి ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి వినతి కట్టంగూర్(నకిరేకల్)/దేవరకొండ, జూన్ 14 : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి�
Nidamanuru | నిడమనూరు (Nidamanuru) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ముకుందాపురం వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Awareness program | రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సర్కారు కొలువులను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభించింది. పోలీస్, గ్రూప్-1 పోస్టుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడ�
కార్పొరేట్ చదువుల కాలంలో నిరుపేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడిని ప్రతిష
నల్లగొండ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూనే జిల్లాకేంద్రాన్ని సాంస్కృతికంగా, పర్యాటకంగా తీర్చిద్దిదేందుకు అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో రహదార
పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు మోత్కూరు, గుండాల మండలాల్లో పనుల పరిశీలన నియోజకవర్గ వ్యాప్తంగా ఐదోరోజూ పనులు మోత్కూరు/గుండాల, జూన్ 7 : పల్లె ప్రగతి కార్యక్రమంతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన�