గొల్ల, కురుమల వృత్తికి జీవం పోయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు సర్కారు గొర్రెల పంపిణీ చేపడుతున్నది. 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు అందించి ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే �
నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన చెరుపల్లి వివేక్తేజ మార్షల్ ఆర్ట్స్లో రాణిస్తున్నాడు. అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తున్న ఆ యువకుడు కామన్వెల్త్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యా�
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల, దేవులమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ
నల్లగొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఆడిషర్లపల్లి మండలం కొనమేకలవారి గూడెం వద్ద బొలెరో వాహనం, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకులు భాస్కర్(35), అంజి(11) మృతి చెందారు.
హైదరాబాద్ : స్వతంత్ర స్ఫూర్తిని నేటి యువత అలవర్చుకోవాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రీడాపోటీల ముగింపు వేడుక�
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లా రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు వేదికవుతున్నది. జిల్లా చెస్ అసోసియేషన్, స్వదేశీ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, యువతీయువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్ఫూర్తిని చాటారు. ఎమ్మె�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో మర్రిగూడ మండలం నుంచి వైస్ ఎంపీపీ కట్కూరి వెంకట�
ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని డి.నాగారంలో టీఆర్ఎస్ ముఖ్య క�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పాపానికి బాధ్యులు ఎవరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కాంగ్రెస్, బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ఏడు దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ర్టాన్ని పాలి�
మంగళవారం ఉదయం.. సమయం సరిగ్గా 11.30 గంటలు. జిల్లావ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగింది. ప్రతిచోటా, ప్రతి నోటా జాతీయ గీతం వినిపించింది. త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడం కనిపించింది. ముందే సిద్ధమైన వారు ఘనంగా నిర్వ�
Nalgonda | నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.233.82 కోట్లు విడుదల చేసింది.
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా అంతటా 2కే రన్ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్వరాజ్య స్ఫూర్తిని చాటుతూ పాల్గొన్న జనం దేశభక్తి నినాదాలతో దద్దరిల్లి