ఆదివారం సెలవు రోజు ఐనప్పటికీ ఆ అధికారి మాత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.రేషన్ తీసుకోవడానికి చివరిరోజు కావడంతో ఎన్ని రేషన్ దుకాణాలు తెరచి పెట్టారు.. ఎన్ని మూసి ఉన్నాయనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీ�
Heavy Rains | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం కూడా చాలా ప్రాంతాల్లో ముసురు పట్టింది. నల్లగొండ, సూర్యాపేట, నార్కట్ పల్లి,
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం మిర్చి, మక్క, కూరగాయ పంటలకు నష్టం కాశీబుగ్గలో అత్యధికంగా 7.73 సెం.మీ. రాష్ట్రంలో నేడు, రేపు వానలు వరంగల్/భద్రాద్రి కొత్తగూడెం, నమ
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో దారుణం మృతుడు సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ వాసిగా గుర్తింపు దేవరకొండ, జనవరి 10: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. గ్రామ �
మాల్ చింతపల్లి: టిఆర్ఎస్ నాయకురాలు గొంది వెంకటనర్సమ్మ మృతి బాధాకరమని, ఆమె మృతి పార్టీకి తీరనిలోటు అని ఎమ్మెల్యే రామావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డి పల్లి గ్రామ�
Special plan for Nalgonda development | పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరెట్లో అధికారులతో సీఎం సమీక్ష
మిర్యాలగూడ: బడుగు బలహీనవర్గాల అభివృద్ది కోసం మాజీ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యానాయక్ చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. బుధవారం రాగ్యానాయక్ వర్థంతి
పెద్దఅడిశర్లపల్లి: రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల అందించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని రంగారెడ్డి గూడెం స్టేజీ వద్ద రైతు అగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ
దామరచర్ల: కుటుంబ కలహాలతో క్షణికావేశం ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ఆ ఆవేశమే తండ్రి చేతుల్లో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను చిదిమేసింది. ఈసంఘటన మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వాడపల్లి పో
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్ణణంలోని కనకదుర్గ దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో ఆలయకమిటీ సభ్యులు ఎమ
దేవరకొండ: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచారు. 2022 జనవరి10 తేదీ వరకు గడువు ఉందని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సునీల ఓ ప్రకటనలో తెలిపార
Minister KTR | లాక్డౌన్ కారణంగా స్కూల్ నుంచి ఇంటికొచ్చేసిన ఆ బాలుడు ఉన్నట్లుండి మంచాన పడ్డాడు. ఆస్పత్రిలో వైద్యులు రకరకాల పరీక్షలు చేసి అతని రెండు...
MLC Elections | నల్లగొండలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘనవిజయం సాధించారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఆయనకు భారీ మెజార్టీ వచ్చింది.