జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల సూచనల మేరకు ఇందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేసింది.
మేళ్లచెర్వు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేల మంది భక్తజనం తరలిరావడంతో ఆలయ ఆ�
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సునీత దంపతులు పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రక శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు, శివలింగానికి అభిషేకాలు జరిపించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వీరభద్ర�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు సైతం ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి.
ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నకిరేకల్ పట్టణ శివారులో బైపాస్ వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్కు �
ఇప్పటికే రూ.1313.34 కోట్లు మంజూరు 94 శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో యాదాద్రి జిల్లా మార్చిలోగా నూరు లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�