మిర్యాలగూడ: బడుగు బలహీనవర్గాల అభివృద్ది కోసం మాజీ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యానాయక్ చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. బుధవారం రాగ్యానాయక్ వర్థంతి
పెద్దఅడిశర్లపల్లి: రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల అందించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని రంగారెడ్డి గూడెం స్టేజీ వద్ద రైతు అగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ
దామరచర్ల: కుటుంబ కలహాలతో క్షణికావేశం ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ఆ ఆవేశమే తండ్రి చేతుల్లో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను చిదిమేసింది. ఈసంఘటన మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వాడపల్లి పో
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్ణణంలోని కనకదుర్గ దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో ఆలయకమిటీ సభ్యులు ఎమ
దేవరకొండ: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచారు. 2022 జనవరి10 తేదీ వరకు గడువు ఉందని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సునీల ఓ ప్రకటనలో తెలిపార
Minister KTR | లాక్డౌన్ కారణంగా స్కూల్ నుంచి ఇంటికొచ్చేసిన ఆ బాలుడు ఉన్నట్లుండి మంచాన పడ్డాడు. ఆస్పత్రిలో వైద్యులు రకరకాల పరీక్షలు చేసి అతని రెండు...
MLC Elections | నల్లగొండలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘనవిజయం సాధించారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఆయనకు భారీ మెజార్టీ వచ్చింది.
Accident | తిప్పర్తి మండలంలో రోడ్డు ప్రమాదం (accident) జరిగింది. మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కొడుకులు
MLC Elections | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంగుతినడం ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కనీసం బీఫారం కూడా ఇవ్వకుండా అభ్యర్థిని
MLC Elections | ఉమ్మడి ఐదు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆదిలాబాద్లో అత్యధికంగా
MLC Elections | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Governor Tamilisai | ఇప్పటివరకు 72 శాతానికిపైగా ధాన్యం కొనుగులు జరిగిందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. ప్రభుత్వం ఈసారి గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు