ఖైరతాబాద్ : అన్నార్థులకు అపన్నహస్తం అందిస్తూ….పేదలకు సేవలు చేయడమే పరమావధిగా పనిచేస్తామని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహ�
Child Dies | నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం తొండ్రాయి గ్రామంలో విషాదం నెలకొంది. ఓ ఏడు నెలల పసికందు ఆడుకుంటూ.. తన ముందున్న విక్స్ డబ్బాను మింగేశాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అప్రమ�
నల్లగొండ: కొవిడ్ వైరస్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ అందరికీ వేయటానికి సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేసినట్టు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కొవిడ్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని హైదరాబాద్ ను�
నల్లగొండ: తుది దశలో ఉన్న వైకుంఠ దామాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవా రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు లో పాల్గ�
నీలగిరి: దేశంలోనే ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. సోమవారం వీటీ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజక�
దేవరకొండ: అన్ని విఘ్నాలు తొలగి తలపెట్టిన అన్ని కార్యాలు సిద్ధించాలని గణనాథున్ని వేడుకున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. సోమవారం 10వ వార్డులో ఏర్పాటు చేసిన గణేశుడి మండపంలో ప్రత్�
నీలగిరి: విద్యుదాఘాతంతో గణేశ్ మండపం దగ్ధమైన ఘటన శనివారం రాత్రి నల్లగొండ మండలం పాత నర్సింగ్భట్లలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గణేశ్ నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా పాతూరు గ్రామస్థులు వేప చె�
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన కొండూరు.. నల్లగొండ రూరల్: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సెప్టెంబర్ 26ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయమని తెల
పోగిళ్ల గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న జలపాతం ప్రకృతి అందాలు చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు చందంపేట: ఇటీవల కురిసిన వర్షాలకు నల్లమల అడవుల్లోని గుట్టపై నీరు చేరడంతో జలపాతం కొనసాగుతుంది. మండ లంలోని పోగిళ
నల్లగొండ: వార్డుల్లో నూతనంగా ఎన్నికైన సారథులు శక్తి వంచన లేకుండా పని చేసి పార్టీని బలోపేతం చేయాలని నల్ల గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం వార్డు కమిటీల చివరిరోజు సందర్భంగా పట్టణంలోని
Nalgonda Govt Hospital | ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించారని రాష్ట�
Minister Jagadish reddy | ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణ వార్డు కమిటీల సంస్థాగత ఎన్నికల స�
నీలగిరి: దేశం కోసం తమ ప్రాణాలను అర్పించి దేశ ప్రజలకు మహోన్నత విజయాలను అందించిన సైనికుల త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి బాద్యత అని రాష్ట్ర సైనిక సంక్షేమ డైరెక్టర్ కల్నల్ రమేశ్ కుమార్ అన్నారు. గురువారం స్