Nandi Velugu Muktheswarrao: ప్రాచీన దేవాలయాలను పరిరక్షించాలని, నాటి వాస్తు, శిల్పకళను భవిష్యత్ తరాలకు అందించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి, ప్రముఖ సాహితీవేత్త నందివెలుగు ముక్తేశ్వరరావు అన్నారు.
Nalgonda | సెల్ఫీ సరదా ఇద్దరు స్నేహితుల ప్రాణం తీసింది. మిత్రులిద్దరూ సెల్ఫీ తీసుకుంటూ పొరపాటున నీళ్లలో పడి మరణించిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది.
Governor Tamilisai | రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10:45కు తమిళిసై నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు
గుండాల: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు విరివిగా పంట ఋణాలను అందిస్తున్నట్లు టెస్కాబ్ వైస్ చైర్మన్, నల్లగొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల కేంద్�
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ ఆరు క్రస్ట్గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.
ఖైరతాబాద్ : అన్నార్థులకు అపన్నహస్తం అందిస్తూ….పేదలకు సేవలు చేయడమే పరమావధిగా పనిచేస్తామని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహ�
Child Dies | నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం తొండ్రాయి గ్రామంలో విషాదం నెలకొంది. ఓ ఏడు నెలల పసికందు ఆడుకుంటూ.. తన ముందున్న విక్స్ డబ్బాను మింగేశాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అప్రమ�
నల్లగొండ: కొవిడ్ వైరస్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ అందరికీ వేయటానికి సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేసినట్టు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కొవిడ్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని హైదరాబాద్ ను�
నల్లగొండ: తుది దశలో ఉన్న వైకుంఠ దామాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవా రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు లో పాల్గ�
నీలగిరి: దేశంలోనే ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. సోమవారం వీటీ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజక�