నల్లగొండ: పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు స్వచ్ఛంగా విక్రయించాలని వాటిని కల్తీ చేసినా లేదా ఫీడింగ్ పేరుతో తక్కువ పరిమాణం పోసినా చర్యలు తీసుకుంటామని జిల్లా సివిల్ సైప్లె అధికారి వెంకటేశ్వర్లు హెచ్చ�
శాలిగౌరారం: తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేయడాన్ని హర్షిస్తూగురువారం మండల కేంద్రంలోని అంభేద్కర్ చౌరస్తా వద్ద దళితనాయకులు, టీఆర్ఎస్ నాయకులు కలిసి
కట్టంగూర్(నకిరేకల్): 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా, 7 సంవత్సరాలు అధికార పార్టీగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే రాష్ర్టాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్క�
మాడ్గులపల్లి: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనందున బడుల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది శానిటైజేషన్ చేయాలని డీపీవో విష్ణువర్ధన్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా
దేవరకొండ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గురువారం పట్టణం లోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను, కొండ మల్లేపల్లి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సం దర
కేతేపల్లి: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి క్రమంగా ఇన్ఫ్లో తగ్గుతుంది. ప్రాజెక్టు లోకి గురువారం 5918.46 ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 5775.09 క్యూస
హాలియా: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రూపోందించి అమలు చేస్తున్న నూతన వ్యవసాయ, విద్యుత్ సంస్కరణల ను వెంటనే పునర్ సమీక్షించి రద్దు చేయాలని నాగా ర్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ డిమాండ్ చ�
హాలియా: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యనందించడం జరుగుతున్నదని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియా ఎమ్మార్సీ కార్యాలయంలో అనుముల మండలంలోని 8 జిల్లా పరిషత్ ఉన్నత ప
హాలియా: సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల 2న గ్రామగ్రామాన జెండా పండుగ నిర్వహించాలని సాగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్య �
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలది అవిశ్రాంత పోరాటం ఉనికిని చాటుకునేందుకే కోమటిరెడ్డి రాజీనామా నాటకం మర్రిగూడ: ఆంధ్రా పెత్తందార్ల దోపిడి పాలన నుంచి టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ జాతికి విముక్తి ల�
విద్యార్థులు నష్టపోకుండా సెప్టెంబర్ 1 నుండే బస్పాస్లు జారీప్రారంభం రోజునే బస్పాస్లు ఇవ్వడం పట్ల హర్షం మిర్యాలగూడ టౌన్: కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు అన్నీ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైనందున
తిరుమలగిరి: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బాంధవుడు అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగుతర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుకు తిరుమలగిరి మండ�
ఎంపీటీసీ | హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం క�
నల్లగొండ: టీఆర్ఎస్ పార్టీకి విధేయులుగా ఉండే వారికే కమిటీల్లో స్థానమివ్వాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులతో ని
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, ఎమ్మెల్యే చిరుమర్తి నార్కట్పల్లి : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 2న టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్�