రామగిరి: అందరూ సమిష్టిగా కృషి చేస్తే అత్యుత్తమ నాక్ గ్రేడును పొందవచ్చని ఉప కులపతి ఫ్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి(వైస్ ఛాన్సలర్ ఎంజీ యూ నివర్సిటీ) అన్నారు. బుధవారం మహత్మగాంధీ యూనివర్సిటీలో జరిగిన రెండో �
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతా నుంచి బుధవారం ఇన్ఫ్లో నిలకడగా కొనసాగింది. మొత్తం 12044.38 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆరు గేట్ల ద్వారా 12441.38 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కాలువలకు 135.54 క్యూసెక�
మిర్యాలగూడ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పదం పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు.15వ ఆర్థిక సంఘం జడ్పీటీసీ నిధుల నుంచి ప్�
రెండు రోజులు వ్యవసాయ క్షేత్రంలో గాలింపు వ్యవసాయ క్షేత్రంలోని రాళ్లకుంటలో తేలిన మృతదేహం జిల్లా కేంద్ర దవాఖానలో పోస్టుమార్టం పూర్తి నేడు హైదరాబాద్లోని విద్యానగర్లో అంత్యక్రియలు రెండు రోజులు అక్కడే ఉ
నీలగిరి: వాయు కాలుష్య నివారణకు, స్వచ్ఛమైన అరోగ్యకర వాతావరణం పెంపోందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంల
రామగిరి: కక్షిదారుల సత్వర న్యాయనికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని వాటి నిర్వహణ ఈనెల 11న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులో నిర్వహి స్తున్నట్లు న్యాయ సేవా అధికార సంస్థ ఉమ్మడి జిల్లా అధ్యక్షు�
నీలగిరి: పార్టీ నూతన సారధులుగా బాధ్యతలు స్వీకరించిన వారు చిత్తశుద్ధితో పని చేసి సీఎం కేసీఆర్ సారథ్యంలో చేపడు తున్న అభివృద్ధి పథకాలను ప్రతి గడపలోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్�
హాలియా: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ అన్నారు. మంగళవారం తిరుమలగిరి సాగర్ మండలం శిల్గాపురం గ్రామానికి చెందిన శంకరయ్యకు రూ.36 వేల సీఎంర్ఎఫ్ చెక్కును అందజేశారు.
హాలియా: గ్రామ స్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం సంస్థాగత నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నాగార్జునసాగర్ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జి చాడా కిషన్రెడ్
Dindi Project | కరువు పీడిత ప్రాంతమైన దేవరకొండ పరిధిలోని డిండి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తే గానీ నిండని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో డిండి ప్రాజెక్టు పూర్తి స్థ�
Musi Project | నల్లగొండ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లా పరిధిలోని అన్ని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి ది�
మునుగోడు: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమ సంఘం చైర్పర్సన్ నారబోయిన స్వరూపారాణి ఆకాంక్షించారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీ�
అత్మహత్యా! లేక ఇతర ప్రాంతాలకు వెళ్లాడా అనే కోణంలో దర్యాప్తు రంగంలోకి దిగిన డాగ్ స్కాడ్, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి వచ్చిన ఎమ్మెల్యేలు కంచర్ల, సుధీర్రెడ్డి నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి ఆధ�
నల్లగొండ: పార్టీ నూతన సారథులుగా బాధ్యతలు స్వీకరించిన వారు చిత్తశుద్ధితో పనిచేస్తూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సోమవార�
రామగిరి: సంస్కృతి సంప్రదాయాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని అదేవిధంగా భగవద్గీతపై అవగాహన కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ముసాపేట రామరాజు అన్నారు. డిసెంబర్ 14,2021న నిర్వహించే లక్ష యువ గళా ర్చ�