తిరుమలగిరి సాగర్: గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోము ల భగత్కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని తెట్టెకుంట, అల్వాల, శ్రీరాంపురం, పెదబావితం�
వాగు | గురువారం రాత్రి కురిసిన భారీ వానలకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని నాంపల్లి మండలంలో వాగులో బైక్తో సహా కొట్టుకుపోయిన ఇద్దరిని స్థానికులు కాపాడారు
చండూరు | జిల్లాలో భారీ వాన బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి భారీ వర్షం కురియడంతో చండూరు, మునుగోడు మండలాల్లో పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చండూరు మండలంలోని బంగారిగడ్డ, అంగడిపేట, బోడంగిపర్తి,
తిరుమలగిరి: దళితుల పేదరికాన్ని నిర్మూలించటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు రాష్ట్రంలో అమ లు చేస్తున్నారని ఎంపీపీ స్నేహలత అన్నారు. గురువారం దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి
మిర్యాలగూడ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మిర్యాలగూడ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుడు న
అడవిదేవులపల్లి: ప్రభుత్వ పథకాలను మత్సకారులు వినియోగించుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీమతి చరిత అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీమతి చరిత ఆధ్వర్య�
నల్లగొండ రూరల్: క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ తమ విధులలో మంచి ప్రతిభ కనబరస్తున్న మహిళా ఆరోగ్య కార్యకర్తలను గురువారం డీఎంహెచ్వో కార్యాలయ సమావేశం మందిరంలో డీఎంహెచ్వో కొండల్రావు ఆవార్డు, శాలువ, ప్రశంసా ప�
నల్లగొండ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వారం పాటు ఎడతెరిపి లేకుండ వర్షం కురిసినందున పత్తితో పాటు వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు నల్లగొండ ఏడీఏ నూతన్ కుమార్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా 7ల�
నల్లగొండ: పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు స్వచ్ఛంగా విక్రయించాలని వాటిని కల్తీ చేసినా లేదా ఫీడింగ్ పేరుతో తక్కువ పరిమాణం పోసినా చర్యలు తీసుకుంటామని జిల్లా సివిల్ సైప్లె అధికారి వెంకటేశ్వర్లు హెచ్చ�
శాలిగౌరారం: తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేయడాన్ని హర్షిస్తూగురువారం మండల కేంద్రంలోని అంభేద్కర్ చౌరస్తా వద్ద దళితనాయకులు, టీఆర్ఎస్ నాయకులు కలిసి
కట్టంగూర్(నకిరేకల్): 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా, 7 సంవత్సరాలు అధికార పార్టీగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే రాష్ర్టాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్క�
మాడ్గులపల్లి: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనందున బడుల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది శానిటైజేషన్ చేయాలని డీపీవో విష్ణువర్ధన్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా
దేవరకొండ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గురువారం పట్టణం లోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను, కొండ మల్లేపల్లి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సం దర
కేతేపల్లి: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి క్రమంగా ఇన్ఫ్లో తగ్గుతుంది. ప్రాజెక్టు లోకి గురువారం 5918.46 ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 5775.09 క్యూస
హాలియా: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రూపోందించి అమలు చేస్తున్న నూతన వ్యవసాయ, విద్యుత్ సంస్కరణల ను వెంటనే పునర్ సమీక్షించి రద్దు చేయాలని నాగా ర్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ డిమాండ్ చ�