Nalgonda Govt Hospital | ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించారని రాష్ట�
Minister Jagadish reddy | ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణ వార్డు కమిటీల సంస్థాగత ఎన్నికల స�
నీలగిరి: దేశం కోసం తమ ప్రాణాలను అర్పించి దేశ ప్రజలకు మహోన్నత విజయాలను అందించిన సైనికుల త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి బాద్యత అని రాష్ట్ర సైనిక సంక్షేమ డైరెక్టర్ కల్నల్ రమేశ్ కుమార్ అన్నారు. గురువారం స్
నీలగిరి: గర్భిణులు, బాలింతలు నాణ్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సుభద్ర, నల్గొండ సీడీపీవో తూముల నిర్మల అన్నారు. గురువారం జిల్లా జనరల్ దవాఖానలో పోషక మాసోత్సవాల సందర్భంగా
నల్లగొండ: పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నివారణకు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. ఆయన గురువారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ సిబ్బ�
రామగిరి: తెలంగాణ భాష, యాస పట్ల మక్కువ కలిగిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ. పి.విష్ణుదేవ్ అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని ఎంజీయూలో గురువారం నిర్వహించిన వేడు కల్ల�
దేవరకొండ: మేధావుల సృష్టించేవి గ్రంథాలయాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం కొండమల్లేపల్లి పరి ధి చింతకుంట్ల గ్రామంలో రూ.8.50 లక్షలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రంథాలయ �
నీలగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2018 నుంచి 30 శాతం పీట్మెంట్తో పీఆర్సీని అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని టీఎన్జీవోస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు మామిండ్ల రాజేందర్, �
రామగిరి: అందరూ సమిష్టిగా కృషి చేస్తే అత్యుత్తమ నాక్ గ్రేడును పొందవచ్చని ఉప కులపతి ఫ్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి(వైస్ ఛాన్సలర్ ఎంజీ యూ నివర్సిటీ) అన్నారు. బుధవారం మహత్మగాంధీ యూనివర్సిటీలో జరిగిన రెండో �
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతా నుంచి బుధవారం ఇన్ఫ్లో నిలకడగా కొనసాగింది. మొత్తం 12044.38 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆరు గేట్ల ద్వారా 12441.38 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కాలువలకు 135.54 క్యూసెక�
మిర్యాలగూడ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పదం పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు.15వ ఆర్థిక సంఘం జడ్పీటీసీ నిధుల నుంచి ప్�
రెండు రోజులు వ్యవసాయ క్షేత్రంలో గాలింపు వ్యవసాయ క్షేత్రంలోని రాళ్లకుంటలో తేలిన మృతదేహం జిల్లా కేంద్ర దవాఖానలో పోస్టుమార్టం పూర్తి నేడు హైదరాబాద్లోని విద్యానగర్లో అంత్యక్రియలు రెండు రోజులు అక్కడే ఉ
నీలగిరి: వాయు కాలుష్య నివారణకు, స్వచ్ఛమైన అరోగ్యకర వాతావరణం పెంపోందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంల