హాలియా: పేద విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం హాలియాలో బీసీ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను ఆయ�
డిండి: డిండి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురు స్తుండడంతో డిండి వాగు ఉప్పొంగి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట�
శాలిగౌరారం: మొక్కలను సంరక్షించడంలో సంబంధిత అధికారులు అలసత్వం చేయరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పెర్కకొండారం గ్రామ శివారు
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 7490.14 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు గేట్ల ద్వారా 9111.80 క్యూసెక్కులు దిగువకు �
చందంపేట: చందంపేట మండలంలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎఫ్డీవో సర్వేశ్వర్ అన్నారు. సోమవారం మండలంలోని కంబాలపల్లి, రేకులవలయం, పాత కంబాలపల్లి, చిత్రియాల గ్రామ�
శాలిగౌరారం: జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టులోకి 18అడుగుల నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రామన్నపేట మండలం పల్లివాడ హెడ్వర్క్ నుంచి సుమారు 3
నాంపల్లి: నేను చేసిన తప్పు..పెళ్లి చేసుకోవడమే నేను చనిపోవడానికి నా భార్య ప్రణీత, వాళ్ల అన్న నరేశ్, అక్క నారాయ ణమ్మ, అక్క పెద్ద కొడుకు ఆంజనేయులు కారణం అంటూ ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకు న్న ఘటన మ
మునుగోడు: ఈ నెల 8న నల్లగొండలో జరగనున్న భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో మహాసభ కరపత్రాలను ఆయ
మాల్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి అన�
రామగిరి: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని, దీని కోసం ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోన
పాలకవీడు: మండలంలోని జాన్పహాడ్ దర్గాలో హుజుర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం ప్రత్యేక ప్రార్ధ నలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముజావర్ జానీ ఆయనకు దర్గా సాంప్రదాయ స్వాగతం పలికారు. పూజా �
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా ఆదివారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 13822.07 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ఉదయం వరకు 3 గేట్ల ద్వారా కొనసాగగా సాయంత్రం ఇన్ఫ్�
నిడమనూరు: నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మండలంలోని కోటమైసమ్మ అమ్మ వారి ఆలయానికి భక్తులు పోటెత్తా రు. శ్రావణ మాసం చివరి రోజైన ఆదివారం నాడు జిల్లా నలు మూలల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్త�