రాష్ట్ర వ్యాప్తంగా 4,817 దరఖాస్తులు అపరాధ రుసుంతో సెప్గెంబర్ 4 వరకు గడువు సెట్ నిర్వహణ ఎంజీయూదే రామగిరి: తెలంగాణలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో బీపీఈడీ, యూజీడీపీఈడీ రెండేండ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వ హ�
నల్లగొండ రూరల్: 40వ జూనియర్ బాలికల తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలలో ఉమ్మడి నల్లగొడ బాలికల జట్టు మూడో స్థానం పొంది కాంస్య పథకం దక్కించుకున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్�
నార్కట్పల్లి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేయడం సరికాదని నకి రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును తప్పించుకోవడానికి చంద్
నందికొండ: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటి విడుదలను ఎనెస్పీ అధికారులు సోమవారం రాత్రి నిలుపుదల చేశారు. ఆగష్టు 2వ తేదిన వానకాలం పంట సాగుకు ఎడమకాల్వకు నీటి విడుదల ప్రారంభించారు. వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు
నాంపల్లి: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మునుగోడు మాజీ శాసన సభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుంకిశాల గ్రామ మాజీ సర్పంచ్, 20 మంది కాంగ్రెస్ నాయకులు కలకొండ దుర్గయ్య, నాం ప
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోనిమత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యార్థం బుధవారం నుంచి నిత్యకల్యాణం, నిత్యహోమం, సహస్రనామార్చన, నిత్యాన్నదానం నిర్వహిం చనున్నట్
నీలగిరి: నల్లగొండ పట్టణంలో సుమారు రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ సాధారణ సమావేశం కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్�
సిరిసిల్ల| ఉమ్మడి వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో జోరుగా వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కర�
పరిశీలకులు పనిచేసే నాయకులనే కమిటీల్లో ఎన్నుకోవాలి కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచే వాళ్లను విస్మరించండి అక్టోబర్ రెండు నుంచి 20వరకు కమిటీల నియామకాలు పూర్తి చేయాలి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కా
ఒకే దేశం ఒకే మార్కెట్ పేరుతో రైతు పంటకు గిట్టు బాటు ధర అందదు కేంద్ర వ్యవసాయ చట్టాలు అన్నదాతల పాలిట ఉరితాల్లలా మారుతాయి విలేకర్ల సమావేశంలో విప్లవ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి నల్లగొండ: కేంద్ర ప్రభుత్�
శాలిగౌరారం: షా, అలీ, గౌరమ్మ అనే పేర్ల కలయికతోనే గ్రామానికి శాలిగౌరారంగా పేరుగా వాడుకలోకి వచ్చింది. 1908 ముందు చిన్న కుంటలా ఉన్న చెరువును ఆనాటి నిజాం నవాబులు పునరుద్ధరించారు. చెరువు కట్టను 3కిలోమీటర్ల మేర పొడ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ద్వారా ఆదివారం 2152.95 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూడు గేట్ల ద్వారా 1909.20 క్యూసెక్కులు, కాలువలకు 142.83 క్యూసెక్కులు వెళుతుండగా, 49.07 క్యూసెక్కులు ఆవిరవుతుంది. ప్రాజెక్టులోక�