ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 49621 దరఖాస్తులు మరో 15వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఈ నెల 31 వరకు మీ సేవల ద్వారా కొనసాగనున్న ప్రక్రియ దరఖాస్తుదారులకు సెప్టెంబర్ నుంచే పింఛన్ నల్లగొండ: ఆసరా పథకం కింద 57 ఏండ్ల�
అమ్మా.. నాన్న నన్ను క్షమించడి అంటూ సూసైడ్ నోట్ కనగల్: అమ్మా.. న్నాన నన్ను క్షమించండి మీకు నా మొఖం చూపించలేను. మీరు నామీద పెట్టుకున్న ఆశలు అడి ఆశలయ్యాయి. నేను మాట నిలబెట్టుకోలేకపోయిన .. మిమ్మల్ని వదిలివెళుతున�
ఎన్జీ సందర్శించిన న్యాక్ బృందం.. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరణ తొలి రోజు వివిధ విభాగాల తనిఖీ గురువారం పలు అంశాలను పరిశీలించనున్న బృందం అలూమిని సమావేశంలో పాల్గొన్న జేఎన్టీయూ వీసీ ప
మేజర్ పంచాయతీలో సమస్యల పరిష్కారం మెరుగుపడ్డ మౌలిక వసతులు మునుగోడు: మండల పరిధిలోని మేజర్ పంచాయతీల్లో కొరటికల్ ఒకటి. ఈ గ్రామ జనాభా సుమారు 3,267 కాగా 1,307 కుటుంబాలు నివాసం ఉంటున్నా యి. రాష్ట్ర సర్కారు అమలుచేసిన ప�
నార్కట్పల్లిలో 127 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు చెక్కులు పంపిణీ నార్కట్పల్లి: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు దేశంలోనే చారిత్ర
మర్రిగూడ: ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపట్టిన పనులు, బిల్లుల చెల్లింపుల వివరాలను గ్రామపంచాయితీ రికార్డుల్లో పూర్తిగా నమోదు చేయాలని కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయ సీఏవో టీ.శేషుకుమార్ అధిక�
మిర్యాలగూడ: తెలంగాణలో అందరి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు. మంగళవారం పట్టణంలో ప్రభుత్వం రజకులకు ఉచితంగా 250యూనిట్ల కర�
మరో పది మందికి తీవ్రగాయాలు మృత్యువును జయించిన ఇద్దరు చిన్నారులు మిర్యాలగూడ టౌన్: ఆగి ఉన్న లారీని ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే �
చందంపేట: నక్కలగండి ప్రాజెక్టు సమీపంలో నిల్వ ఉన్న నీటిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొత్యతండా గ్రామ సమీపం
నల్లగొండ: సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యం లో జిల్లాలో నాలుగు రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాట�
ఇస్లాంనగర్లో 60 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కనగల్: పేద ప్రజల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళ వారం మండలంలోని ఇస్లాం నగర్ గ్రామ�
ఆకస్మికంగా పరిశీలించిన ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్రెడ్డ రామగిరి: తెలంగాణలోని బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ -2021 ప్రవేశ పరీక్ష తొలి రోజు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీ
దామరచర్ల: అంగవైల్యం అతని ఆత్మైస్థెర్యం ముందు తలవంచింది. అంగవైకల్యం శరీరానికేగాని మనసుకు కాదు అనుకొని ముందుకు సాగుతూ మంచి మెకానిక్గా పేరు తెచ్చుకొని పది మందికి ఉపాధి కల్పిస్తున్న దివ్యాంగుడు నకిరేకంట�
చందంపేట, నేరెడుగొమ్ము, గుండ్లపల్లి మండలాల మీదుగా మెయిన్ లైన్లు చందంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో లో- ఓల్టేజి సమస్యను పరి ష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ట�