హాలియా: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యనందించడం జరుగుతున్నదని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియా ఎమ్మార్సీ కార్యాలయంలో అనుముల మండలంలోని 8 జిల్లా పరిషత్ ఉన్నత ప
హాలియా: సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల 2న గ్రామగ్రామాన జెండా పండుగ నిర్వహించాలని సాగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్య �
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలది అవిశ్రాంత పోరాటం ఉనికిని చాటుకునేందుకే కోమటిరెడ్డి రాజీనామా నాటకం మర్రిగూడ: ఆంధ్రా పెత్తందార్ల దోపిడి పాలన నుంచి టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ జాతికి విముక్తి ల�
విద్యార్థులు నష్టపోకుండా సెప్టెంబర్ 1 నుండే బస్పాస్లు జారీప్రారంభం రోజునే బస్పాస్లు ఇవ్వడం పట్ల హర్షం మిర్యాలగూడ టౌన్: కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు అన్నీ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైనందున
తిరుమలగిరి: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బాంధవుడు అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగుతర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుకు తిరుమలగిరి మండ�
ఎంపీటీసీ | హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం క�
నల్లగొండ: టీఆర్ఎస్ పార్టీకి విధేయులుగా ఉండే వారికే కమిటీల్లో స్థానమివ్వాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులతో ని
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, ఎమ్మెల్యే చిరుమర్తి నార్కట్పల్లి : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 2న టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్�
రాష్ట్ర వ్యాప్తంగా 4,817 దరఖాస్తులు అపరాధ రుసుంతో సెప్గెంబర్ 4 వరకు గడువు సెట్ నిర్వహణ ఎంజీయూదే రామగిరి: తెలంగాణలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో బీపీఈడీ, యూజీడీపీఈడీ రెండేండ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వ హ�
నల్లగొండ రూరల్: 40వ జూనియర్ బాలికల తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలలో ఉమ్మడి నల్లగొడ బాలికల జట్టు మూడో స్థానం పొంది కాంస్య పథకం దక్కించుకున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్�
నార్కట్పల్లి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేయడం సరికాదని నకి రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును తప్పించుకోవడానికి చంద్
నందికొండ: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటి విడుదలను ఎనెస్పీ అధికారులు సోమవారం రాత్రి నిలుపుదల చేశారు. ఆగష్టు 2వ తేదిన వానకాలం పంట సాగుకు ఎడమకాల్వకు నీటి విడుదల ప్రారంభించారు. వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు
నాంపల్లి: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మునుగోడు మాజీ శాసన సభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుంకిశాల గ్రామ మాజీ సర్పంచ్, 20 మంది కాంగ్రెస్ నాయకులు కలకొండ దుర్గయ్య, నాం ప
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోనిమత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యార్థం బుధవారం నుంచి నిత్యకల్యాణం, నిత్యహోమం, సహస్రనామార్చన, నిత్యాన్నదానం నిర్వహిం చనున్నట్