123 మంది బాధితులకు రూ.43.89 లక్షలు పంపిణీ దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దేవరకొండ ఎమ్మె ల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా�
మర్రిగూడ: హరితహారంలో భాగంగా రోడ్డు వెంట నాటిన మొక్కలను ఎండిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. మండలంలోని తిరుగండ్లపల్లి, యరుగండ్లపల్లి, రాజపేట
నిడమనూరు: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని మారుపాక-గోవిందన్న గూడెం గ్రామాల నడుమ నా�
శాలిగౌరారం: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఇటీవల నిర్మించిన అదనపు గోదాములు, శాలిగౌరారంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించేందుకు ఈ నెల 28న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి జ�
శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�
నకిరేకల్లో 134మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం దేశా నికి ఆదర్శమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
భూదాన్పోచంపల్లి: తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పర్చుతున్న థ్రిఫ్టు పథకాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని హైద్రాబాద్ చేనేత జౌళీ శాఖ ర�
1.5టీఎంసీల మేర నింపేందుకు రిజర్వాయర్ను సిద్దం చేసి ఉంచిన నీటిపారుదల శాఖ మల్లన్న సాగర్ నిండిన వెంటనే బస్వాపూర్ వైపు అడుగులు వేయించేందుకు సంకల్పిస్తున్న ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,11,114, రూ. 100 దర్శనంతో రూ. 31,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 41,850, నిత్య కైంకర్యాలతో రూ. 200, సుప్రభాతం ద్వారా రూ.
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్ర భాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవ మూర్తులకు
యాదాద్రి: శ్రావణమాసం మూడవ సోమవారం సందర్భంగా యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దనీ సమేత రామ లింగేశ్వరస్వామికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుత�
యాదాద్రి: భక్తులకు ఎంతో ప్రీతికరమైన యాదాద్రీశుడిని లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే అధునాతన యంత్రాల బిగింపు ప్రక్రియ కొసాగుతుంది. మానవ రహిత యంత్రాలతో లడ్డూ, పులిహోర, వడల తయారీ బాధ్యతలు హరేకృష్ణ మూమెంట్
యాదాద్రి: యాదాద్రీశుడి దర్శించుకునే భక్తులకు సకల వసతులు కల్పిస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆల య పునర్నిర్మాణాలు సాగుతున్నాయి. స్వాతి నక్షత్రంలో భాగంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్�
10 ఎకరాల భూమిని ప్రయోగశాలగా మార్చిన ఎం.టెక్ యువకుడు 7 ఎకరాల్లో 5 రకాల వరి వంగడాలు.. ఎకరంలో కూరగాయలు.. మరో ఎకరంలో చేపల చెరువు ఇప్పటివరకు ఫెస్టిసైడ్స్ పిచికారీ చేసింది లేవు సెమీ ఆర్గానిక్ సాగుతో మంచి ఫలితాలు సా�