నీలగిరి: నల్లగొండ పట్టణంలో సుమారు రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ సాధారణ సమావేశం కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్�
సిరిసిల్ల| ఉమ్మడి వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో జోరుగా వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కర�
పరిశీలకులు పనిచేసే నాయకులనే కమిటీల్లో ఎన్నుకోవాలి కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచే వాళ్లను విస్మరించండి అక్టోబర్ రెండు నుంచి 20వరకు కమిటీల నియామకాలు పూర్తి చేయాలి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కా
ఒకే దేశం ఒకే మార్కెట్ పేరుతో రైతు పంటకు గిట్టు బాటు ధర అందదు కేంద్ర వ్యవసాయ చట్టాలు అన్నదాతల పాలిట ఉరితాల్లలా మారుతాయి విలేకర్ల సమావేశంలో విప్లవ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి నల్లగొండ: కేంద్ర ప్రభుత్�
శాలిగౌరారం: షా, అలీ, గౌరమ్మ అనే పేర్ల కలయికతోనే గ్రామానికి శాలిగౌరారంగా పేరుగా వాడుకలోకి వచ్చింది. 1908 ముందు చిన్న కుంటలా ఉన్న చెరువును ఆనాటి నిజాం నవాబులు పునరుద్ధరించారు. చెరువు కట్టను 3కిలోమీటర్ల మేర పొడ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ద్వారా ఆదివారం 2152.95 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూడు గేట్ల ద్వారా 1909.20 క్యూసెక్కులు, కాలువలకు 142.83 క్యూసెక్కులు వెళుతుండగా, 49.07 క్యూసెక్కులు ఆవిరవుతుంది. ప్రాజెక్టులోక�
సూక్ష్మ స్థాయి నుంచి స్థూల వ్యాపార స్థాయికి ఎదగాలి చిట్యాలలో మహిళా సంఘాలతో సమావేశమైన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ బృందం చిట్యాల: మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల నాణ్యత పెంచి, సాంకేతిక సహకారం తీసుకుంటూ
కట్టంగూర్(నకిరేకల్): నకిరేకల్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజన మహోత్సవం, నూత �
పెద్దఅడిశర్లపల్లి: ఎన్నో ఏండ్ల సంది ఎండిన చెరువులు.. పేరుకుపోయిన పూడిక, ధ్వంసమైన తూములు, అలుగులతో శిథిలావస్థకు చేరుకుని చుక్క నీరు నిల్వ ఉండలేని దుస్థితి. గత ఐదు సంవత్సరాల్లో మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పెంపుడు కుక్కతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్టేషన్ సమీపంలో 114వ మైల
మూసి ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత | విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం సాయంత్రమే అధికారులు ఏ క్షణమైనా నా మూసి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తా
Raitu Vedika: రైతు వేదిక ( Raitu Vedika ) ప్రారంభం సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలానికి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలకు
మంత్రి నిరంజన్ రెడ్డి| రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా వేరు శనగకు డిమాండ్ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంల రాష్ట్రంలో వేరుశనగ పంట సాగును