చందంపేట: చందంపేట మండలంలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎఫ్డీవో సర్వేశ్వర్ అన్నారు. సోమవారం మండలంలోని కంబాలపల్లి, రేకులవలయం, పాత కంబాలపల్లి, చిత్రియాల గ్రామ�
శాలిగౌరారం: జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టులోకి 18అడుగుల నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రామన్నపేట మండలం పల్లివాడ హెడ్వర్క్ నుంచి సుమారు 3
నాంపల్లి: నేను చేసిన తప్పు..పెళ్లి చేసుకోవడమే నేను చనిపోవడానికి నా భార్య ప్రణీత, వాళ్ల అన్న నరేశ్, అక్క నారాయ ణమ్మ, అక్క పెద్ద కొడుకు ఆంజనేయులు కారణం అంటూ ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకు న్న ఘటన మ
మునుగోడు: ఈ నెల 8న నల్లగొండలో జరగనున్న భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో మహాసభ కరపత్రాలను ఆయ
మాల్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి అన�
రామగిరి: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని, దీని కోసం ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోన
పాలకవీడు: మండలంలోని జాన్పహాడ్ దర్గాలో హుజుర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం ప్రత్యేక ప్రార్ధ నలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముజావర్ జానీ ఆయనకు దర్గా సాంప్రదాయ స్వాగతం పలికారు. పూజా �
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా ఆదివారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 13822.07 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ఉదయం వరకు 3 గేట్ల ద్వారా కొనసాగగా సాయంత్రం ఇన్ఫ్�
నిడమనూరు: నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మండలంలోని కోటమైసమ్మ అమ్మ వారి ఆలయానికి భక్తులు పోటెత్తా రు. శ్రావణ మాసం చివరి రోజైన ఆదివారం నాడు జిల్లా నలు మూలల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్త�
తిరుమలగిరి సాగర్: గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోము ల భగత్కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని తెట్టెకుంట, అల్వాల, శ్రీరాంపురం, పెదబావితం�
వాగు | గురువారం రాత్రి కురిసిన భారీ వానలకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని నాంపల్లి మండలంలో వాగులో బైక్తో సహా కొట్టుకుపోయిన ఇద్దరిని స్థానికులు కాపాడారు
చండూరు | జిల్లాలో భారీ వాన బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి భారీ వర్షం కురియడంతో చండూరు, మునుగోడు మండలాల్లో పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చండూరు మండలంలోని బంగారిగడ్డ, అంగడిపేట, బోడంగిపర్తి,
తిరుమలగిరి: దళితుల పేదరికాన్ని నిర్మూలించటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు రాష్ట్రంలో అమ లు చేస్తున్నారని ఎంపీపీ స్నేహలత అన్నారు. గురువారం దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి
మిర్యాలగూడ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మిర్యాలగూడ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుడు న