కాంగ్రెస్లో ఆధిపత్య పోరు జిల్లాలో అడుగు పెట్టనివ్వని సీనియర్లు నమస్తే తెలంగాణ ప్రతినిధి, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీలో ముఖ్యులు కలిసి ప�
నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా తొలగించిన చెట్లు ట్రాన్స్లోకేషన్ విధానంలో పునరుజ్జీవం పోసుకొన్నాయి. మంగళవారం ఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డు వెంట ఉన్న పెద్ద వృక్షాలను ట్రాన్స్లోకేషన్ ద్వారా
నల్లగొండ : పట్టణంలోని శ్రీనగర్కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తిప్పర్తి మండలం పెద్దసురారంకు చె
Nalgonda | యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు క్షేత్రస్థా�
MLA Bhupal reddy | యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (MLA Bhupal reddy)నల్లగొండలోని తన నివాసంపై నల్లజెండా ఎగురవేశారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోకు సంబంధించి
'శుభకృత్' పేరులోనే శుభం ఉందని, అందరికీ మంచే జరుగాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. ఈ ఏడాది మరింత జనరంజకంగా సాగాలని కోరుకున్నారు. నూతన తెలుగు సంవత్సరాది ఉగా
నల్లగొండ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. భార్య మటన్ వండమంటే నిరాకరించిందనే కోపంతో ఓ భర్త ఊగిపోయాడు. అతడి ఆవేశానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి డయల్ 100కు రింగ్ ఇచ్చాడ�
Mallu Swarajyam | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (Mallu Swarajyam) భౌతికకాయానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీ�
నల్లగొండ : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం.. హైదరాబాద్లోని కేర్
నల్లగొండ : జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లిలో హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అక్కంపల్లి రిజర్వాయర్లో మహేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. హోలీ ఆడిన అనంతరం స్నేహితులతో కలిసి అక్కంప�
Heat waves | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వడగాడ్పులు (Heat waves) వీచే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజుల్లో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగ
Singer | చంపాపేటలో ఓ జానపద నేపథ్య గాయకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన జటావత్ మోహన్.. బంజారా పాటలు పాడేవాడు.
Gutta Sukender reddy | శాసనమండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డి తొలిసారిగా నల్లగొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు ఘనంగా స్వా�