మైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని, ఆయన పక్కా తెలంగాణ విరోధి అని నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్...
4,30,375కు చేరిన సంఘాల సంఖ్య నల్లగొండలో గరిష్ఠంగా 28,106 మేడ్చల్లో కనిష్ఠంగా 3,360 ఇప్పటివరకు 55,918 కోట్ల రుణాల పంపిణీ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): మహిళల ఆర్థికాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా కృషిచేస
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల సూచనల మేరకు ఇందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేసింది.
మేళ్లచెర్వు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేల మంది భక్తజనం తరలిరావడంతో ఆలయ ఆ�
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సునీత దంపతులు పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రక శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు, శివలింగానికి అభిషేకాలు జరిపించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వీరభద్ర�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు సైతం ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి.
ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నకిరేకల్ పట్టణ శివారులో బైపాస్ వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్కు �