642.80 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం నిలకడగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 642.80(3.90 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ప�
దేశానికి అన్నపెట్టే రాష్ట్రం తెలంగాణ.. రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం లిప్ట్ ఏర్పాటుకు రూ,100 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ అయిటిపాముల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కట్టంగూ�
పల్లె ప్రగతితో మారిన ఊరు స్వరూపం 100 శాతం సీసీ రోడ్లతో వీధుల దర్శనం మండలంలో ఆదర్శ గ్రామంగా నిలుస్తున్న రావులపెంట ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు వేములపల్లి: పల్లె ప్రకృతి పనుల్లో భాగంగా వేములపల్లి మం�
దేవరకొండ: వ్యవసాయంలో రైతులను రాజులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మాల్ మార్కెట్ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి పాల్గొని �
అత్యధికంగా చింతపల్లిలో 6.4సెం.మీ మాడ్గులపల్లి, మల్లేపల్లిల్లో 5సెం.మీ.లకు పైగానే ఈ నెలలో సాధారణంగా కంటే తక్కువ వర్షపాతం పత్తి, మెట్ట పంటలకు జీవం పోస్తున్న వర్షాలు సూర్యాపేటలో కొన్ని ప్రాంతాలకే పరిమితం నల్�
పల్లెప్రగతితో మారిన రూపురేఖలు అభివృద్ధి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం ప్రభుత్వ నిధులతో మౌలిక సమస్యల పరిష్కారం మాడ్గులపల్లి: పల్లెల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమన్న మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా సీఎం క�
గుర్రంపోడు: టీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం మం డలంలోని మొసంగి గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించనున్న మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్కు శం�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 49621 దరఖాస్తులు మరో 15వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఈ నెల 31 వరకు మీ సేవల ద్వారా కొనసాగనున్న ప్రక్రియ దరఖాస్తుదారులకు సెప్టెంబర్ నుంచే పింఛన్ నల్లగొండ: ఆసరా పథకం కింద 57 ఏండ్ల�
అమ్మా.. నాన్న నన్ను క్షమించడి అంటూ సూసైడ్ నోట్ కనగల్: అమ్మా.. న్నాన నన్ను క్షమించండి మీకు నా మొఖం చూపించలేను. మీరు నామీద పెట్టుకున్న ఆశలు అడి ఆశలయ్యాయి. నేను మాట నిలబెట్టుకోలేకపోయిన .. మిమ్మల్ని వదిలివెళుతున�
ఎన్జీ సందర్శించిన న్యాక్ బృందం.. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరణ తొలి రోజు వివిధ విభాగాల తనిఖీ గురువారం పలు అంశాలను పరిశీలించనున్న బృందం అలూమిని సమావేశంలో పాల్గొన్న జేఎన్టీయూ వీసీ ప
మేజర్ పంచాయతీలో సమస్యల పరిష్కారం మెరుగుపడ్డ మౌలిక వసతులు మునుగోడు: మండల పరిధిలోని మేజర్ పంచాయతీల్లో కొరటికల్ ఒకటి. ఈ గ్రామ జనాభా సుమారు 3,267 కాగా 1,307 కుటుంబాలు నివాసం ఉంటున్నా యి. రాష్ట్ర సర్కారు అమలుచేసిన ప�
నార్కట్పల్లిలో 127 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు చెక్కులు పంపిణీ నార్కట్పల్లి: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు దేశంలోనే చారిత్ర
మర్రిగూడ: ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపట్టిన పనులు, బిల్లుల చెల్లింపుల వివరాలను గ్రామపంచాయితీ రికార్డుల్లో పూర్తిగా నమోదు చేయాలని కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయ సీఏవో టీ.శేషుకుమార్ అధిక�