మిర్యాలగూడ: తెలంగాణలో అందరి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు. మంగళవారం పట్టణంలో ప్రభుత్వం రజకులకు ఉచితంగా 250యూనిట్ల కర�
మరో పది మందికి తీవ్రగాయాలు మృత్యువును జయించిన ఇద్దరు చిన్నారులు మిర్యాలగూడ టౌన్: ఆగి ఉన్న లారీని ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే �
చందంపేట: నక్కలగండి ప్రాజెక్టు సమీపంలో నిల్వ ఉన్న నీటిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొత్యతండా గ్రామ సమీపం
నల్లగొండ: సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యం లో జిల్లాలో నాలుగు రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాట�
ఇస్లాంనగర్లో 60 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కనగల్: పేద ప్రజల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళ వారం మండలంలోని ఇస్లాం నగర్ గ్రామ�
ఆకస్మికంగా పరిశీలించిన ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్రెడ్డ రామగిరి: తెలంగాణలోని బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ -2021 ప్రవేశ పరీక్ష తొలి రోజు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీ
దామరచర్ల: అంగవైల్యం అతని ఆత్మైస్థెర్యం ముందు తలవంచింది. అంగవైకల్యం శరీరానికేగాని మనసుకు కాదు అనుకొని ముందుకు సాగుతూ మంచి మెకానిక్గా పేరు తెచ్చుకొని పది మందికి ఉపాధి కల్పిస్తున్న దివ్యాంగుడు నకిరేకంట�
చందంపేట, నేరెడుగొమ్ము, గుండ్లపల్లి మండలాల మీదుగా మెయిన్ లైన్లు చందంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో లో- ఓల్టేజి సమస్యను పరి ష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ట�
123 మంది బాధితులకు రూ.43.89 లక్షలు పంపిణీ దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దేవరకొండ ఎమ్మె ల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా�
మర్రిగూడ: హరితహారంలో భాగంగా రోడ్డు వెంట నాటిన మొక్కలను ఎండిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. మండలంలోని తిరుగండ్లపల్లి, యరుగండ్లపల్లి, రాజపేట
నిడమనూరు: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని మారుపాక-గోవిందన్న గూడెం గ్రామాల నడుమ నా�
శాలిగౌరారం: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఇటీవల నిర్మించిన అదనపు గోదాములు, శాలిగౌరారంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించేందుకు ఈ నెల 28న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి జ�
శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�
నకిరేకల్లో 134మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం దేశా నికి ఆదర్శమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య