భూదాన్పోచంపల్లి: తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పర్చుతున్న థ్రిఫ్టు పథకాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని హైద్రాబాద్ చేనేత జౌళీ శాఖ ర�
1.5టీఎంసీల మేర నింపేందుకు రిజర్వాయర్ను సిద్దం చేసి ఉంచిన నీటిపారుదల శాఖ మల్లన్న సాగర్ నిండిన వెంటనే బస్వాపూర్ వైపు అడుగులు వేయించేందుకు సంకల్పిస్తున్న ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,11,114, రూ. 100 దర్శనంతో రూ. 31,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 41,850, నిత్య కైంకర్యాలతో రూ. 200, సుప్రభాతం ద్వారా రూ.
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్ర భాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవ మూర్తులకు
యాదాద్రి: శ్రావణమాసం మూడవ సోమవారం సందర్భంగా యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దనీ సమేత రామ లింగేశ్వరస్వామికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుత�
యాదాద్రి: భక్తులకు ఎంతో ప్రీతికరమైన యాదాద్రీశుడిని లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే అధునాతన యంత్రాల బిగింపు ప్రక్రియ కొసాగుతుంది. మానవ రహిత యంత్రాలతో లడ్డూ, పులిహోర, వడల తయారీ బాధ్యతలు హరేకృష్ణ మూమెంట్
యాదాద్రి: యాదాద్రీశుడి దర్శించుకునే భక్తులకు సకల వసతులు కల్పిస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆల య పునర్నిర్మాణాలు సాగుతున్నాయి. స్వాతి నక్షత్రంలో భాగంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్�
10 ఎకరాల భూమిని ప్రయోగశాలగా మార్చిన ఎం.టెక్ యువకుడు 7 ఎకరాల్లో 5 రకాల వరి వంగడాలు.. ఎకరంలో కూరగాయలు.. మరో ఎకరంలో చేపల చెరువు ఇప్పటివరకు ఫెస్టిసైడ్స్ పిచికారీ చేసింది లేవు సెమీ ఆర్గానిక్ సాగుతో మంచి ఫలితాలు సా�
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో ఘనంగా రాఖీ వేడుకలు మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు, చిన్నారులు సూర్యాపేట టౌన్: సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెల ఆత్మీయత, అనురాగాలకు ప్ర�
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో ఆలయ ఆధునికీకరణ, నూతన కట్టుబడి వేంకటేశ్వరస్వామి, అలివేలి మంగమ్మ, గోదాదేవి ఆలయాలు నాలుగు గోపురాలు, యాగశాల, పాకశాల, పుష్కరిణి, కేశ కండనశాలలు నేడే భూమి పూజకు హాజరు కానున్న శ్రీశ్రీ
కోదాడ రూరల్: రాష్ట్రంలోని దళితుల ఆత్మ గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్సార్ దళిబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబుమాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ�
రామగిరి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీఐ వివిధ ట్రెడ్స్ పూర్తి చేసిన వారికి ఈనెల 24న మోగా జాబ్మేళా నిర్వహిస్తు న్నట్లు నల్లగొండ ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సి పాల్ బి.వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ
రామగిరి: నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో న్యాక్ బృందం పర్యటన చేయనుంది. అయితే కళాశాలకు న్యాక్(నేషనల్ అసిసెమెంట్ అండ్ అక్రి డేషన్ కౌన్సిలర్) బృందం ఈనెల 25, 26న నల్లగొండలోని కళాశాలకు చేరుకుంటుం
డిగ్రీ అడ్మిషన్లలో ఉమ్మడి జిల్లాలో దోస్త్ హవా 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తొలి విడతలో 2,911 చేరిక ఈనెల 25 నుంచి దోస్త్ రెండ విడత అడ్మిషన్లు..! అత్యదికంగా ఎన్జీ, ద్వితీయంలో ఉమెన్స్ హలియా నూతన కళాశాలలో సహితం 84శాతం �