డీఐజీ రంగనాథ్ | మహిళల భద్రతకు పోలీసుశాఖ మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటుందని డీఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన షీటీమ్ పోలీస్ స్టేషన్ను ఇవాళ ఆయన ప్రార
సాగర్కు తగ్గిన వరద.. క్రస్ట్ గేట్ల మూసివేత | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. వర్షాలు ముఖం చాటేడంతో ప్రాజెక్టుకు ప్రవాహం
గతంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు చేనేతకు ప్రఖ్యాతి పొందిన గ్రామం..రోగాల పుట్టగా మారిన వైనం ఏడాది కాలంగా కొత్త కిడ్నీ సంబంధిత కేసుల్లేవు నీటి పరీక్షలు జరిపి సురక్షిత జలాలుగా తేల్చిన అధికారుల బృందం యాదా
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై స్వాతి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం కొవిడ్ నిబంధనల మేరక
చిన జీయర్ స్వామి| నల్లగొండ పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆండాళ్ తిరునక్షత్ర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారికి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నకిరేకల్| జిల్లాలోని నకిరేకల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిప్పర్తి వద్ద ఆగివున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వేములకొండ దేవస్థానం వారం రోజులకు 10,38,491 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని క
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | దళితబంధు పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఎస్సీ కులస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో �
మిర్యాలగూడలో విద్యుత్తు-రవాణా-మున్సిపల్ శాఖల మధ్య ముదిరిన లొల్లి విద్యుత్తు సరఫరా నిలిపివేత.. ప్రజల ఇక్కట్లు మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 5: అధికారం అహంకారంగా మారితే ఇట్టాగే ఉంటుందేమో.. విద్యుత్తు, రవాణా, మున�
నల్లగొండ : జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపూర్లో ట్రస్టు ఏర్పాటు చేసి భక్తి ముసుగులో మోసం చేస్తున్న బురిడి బాబా విశ్వ చైతన్యస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈయనత పాటు మరో ముగ్గురు శిష్యులను �
త్తిపోతల పథకాలు | నల్లగొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం హామీలను తక్షణం అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
సాగర్కు భారీగా వరద.. 22 గేట్ల ఎత్తివేత | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. 22 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల
ఈ సారి రూ.50వేలలోపు రుణం తీసుకున్న వారికిఉమ్మడి జిల్లాలో 66వేల మందికి ప్రయోజనంఈనెల 15 తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమనల్లగొండ, ఆగస్టు 1 : రైతులు తీసుకున్న పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా మాఫీ చేస్తున్న