ఒకే దేశం ఒకే మార్కెట్ పేరుతో రైతు పంటకు గిట్టు బాటు ధర అందదు కేంద్ర వ్యవసాయ చట్టాలు అన్నదాతల పాలిట ఉరితాల్లలా మారుతాయి విలేకర్ల సమావేశంలో విప్లవ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి నల్లగొండ: కేంద్ర ప్రభుత్�
శాలిగౌరారం: షా, అలీ, గౌరమ్మ అనే పేర్ల కలయికతోనే గ్రామానికి శాలిగౌరారంగా పేరుగా వాడుకలోకి వచ్చింది. 1908 ముందు చిన్న కుంటలా ఉన్న చెరువును ఆనాటి నిజాం నవాబులు పునరుద్ధరించారు. చెరువు కట్టను 3కిలోమీటర్ల మేర పొడ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ద్వారా ఆదివారం 2152.95 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూడు గేట్ల ద్వారా 1909.20 క్యూసెక్కులు, కాలువలకు 142.83 క్యూసెక్కులు వెళుతుండగా, 49.07 క్యూసెక్కులు ఆవిరవుతుంది. ప్రాజెక్టులోక�
సూక్ష్మ స్థాయి నుంచి స్థూల వ్యాపార స్థాయికి ఎదగాలి చిట్యాలలో మహిళా సంఘాలతో సమావేశమైన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ బృందం చిట్యాల: మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల నాణ్యత పెంచి, సాంకేతిక సహకారం తీసుకుంటూ
కట్టంగూర్(నకిరేకల్): నకిరేకల్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజన మహోత్సవం, నూత �
పెద్దఅడిశర్లపల్లి: ఎన్నో ఏండ్ల సంది ఎండిన చెరువులు.. పేరుకుపోయిన పూడిక, ధ్వంసమైన తూములు, అలుగులతో శిథిలావస్థకు చేరుకుని చుక్క నీరు నిల్వ ఉండలేని దుస్థితి. గత ఐదు సంవత్సరాల్లో మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పెంపుడు కుక్కతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్టేషన్ సమీపంలో 114వ మైల
మూసి ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత | విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం సాయంత్రమే అధికారులు ఏ క్షణమైనా నా మూసి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తా
Raitu Vedika: రైతు వేదిక ( Raitu Vedika ) ప్రారంభం సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలానికి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలకు
మంత్రి నిరంజన్ రెడ్డి| రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా వేరు శనగకు డిమాండ్ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంల రాష్ట్రంలో వేరుశనగ పంట సాగును
642.80 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం నిలకడగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 642.80(3.90 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ప�
దేశానికి అన్నపెట్టే రాష్ట్రం తెలంగాణ.. రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం లిప్ట్ ఏర్పాటుకు రూ,100 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ అయిటిపాముల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కట్టంగూ�
పల్లె ప్రగతితో మారిన ఊరు స్వరూపం 100 శాతం సీసీ రోడ్లతో వీధుల దర్శనం మండలంలో ఆదర్శ గ్రామంగా నిలుస్తున్న రావులపెంట ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు వేములపల్లి: పల్లె ప్రకృతి పనుల్లో భాగంగా వేములపల్లి మం�
దేవరకొండ: వ్యవసాయంలో రైతులను రాజులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మాల్ మార్కెట్ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి పాల్గొని �
అత్యధికంగా చింతపల్లిలో 6.4సెం.మీ మాడ్గులపల్లి, మల్లేపల్లిల్లో 5సెం.మీ.లకు పైగానే ఈ నెలలో సాధారణంగా కంటే తక్కువ వర్షపాతం పత్తి, మెట్ట పంటలకు జీవం పోస్తున్న వర్షాలు సూర్యాపేటలో కొన్ని ప్రాంతాలకే పరిమితం నల్�