టోల్ ప్లాజా| జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని కేతపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ బస్సులో
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి, జూన్ 29 : మూసీ కాల్వల ఆధునికీరణ పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశించారు. మండలంలోని కాసనగోడు శివారులో కాల్వ పనులను మంగళ�
మార్గదర్శకాలు జారీ చేసిన యాజమాన్యం 29న జాబితా, వచ్చేనెల 3వరకు అభ్యతరాల స్వీకరణ జూలై 12న బదిలీ ఉత్తర్వులు నల్లగొండ సిటీ జూన్ 26 : విద్యుత్ శాఖలో బదిలీలకు యాజమాన్యం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021-2022 సంవత్సరానికి
డివైడర్ దాటుకొని దూసు కొచ్చిన డీసీఎం అదే వేగంతో ఢీకొన్న కారు ఇద్దరు యువకులు దుర్మరణం చివ్వెంల, జూన్ 26 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద శనివారం హైదరాబాద్-విజయవాడ రహదారిపై జరిగిన
విధులకు హాజరుకానున్నఉపాధ్యాయులు రెండు నెలల విరామం తర్వాత జూలై 1నుంచి విద్యార్థులు రామగిరి, జూన్ 22 : ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ నెల 25 నుంచి విధులకు హాజరుకానున్నారు. రెండునెలల విరామం తర్వాత టీచర్లు పాఠశాలల బాట
మద్దిరాల, జూన్ 22 : మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని జి.ఉమ(21) మంగళవారం హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఆత్మహత్య చేసుకుంది. బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న ఉమ తానుంటున్న గదిలో ఉరే�
నల్లగొండ జిల్లాకు పెద్దఎత్తున నిధులు ధన్యవాద సభలో ఇచ్చిన హామీ అమలు ప్రతి పంచాయతీకీ రూ.20 లక్షలు, మండల కేంద్రానికి రూ.30 లక్షలు నల్లగొండ మున్సిపాలిటీ రూ.10కోట్లు, మిర్యాలగూడకు రూ.5 కోట్లు మిగిలిన 6 మున్సిపాలిటీ�
పెండ్లింట తగ్గిన ఆడంబరం కరోనా పరిస్థితుల్లో సాదాసీదాగా తతంగం ఇరు కుటుంబాలకు భారీగా తప్పుతున్న ఖర్చులు, అప్పులు కరోనా కారణంగా పెండ్లి ఖర్చులు భారీగా తగ్గిపోయినా.. వాటిపైనే ఆధారపడి ఉపాధి పొందే వారికి ఆదా�
మోత్కూరు, జూన్19: మండలానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నగదు ప్రోత్సాహాన్ని పంపిణీ చేయగా, శనివారం దత్తప్పగూడెంలో జరిగిన కార్యక్రమంలో మోత్కూరు రైతు
నల్లగొండ : అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం కార్డు క్లోనింగ్ చేస్తున్న ముఠా సభ్యులు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. స్మార్ట్ మాగ్నెట్ రీడర్ మిషన్లతో డ
హైదరాబాద్ : తెలంగాణలో రైతు వ్యతిరేక చర్యలను అంతం చేసేందుకు మనమంతా ఏకం అవుదామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తు�