భారీ వర్షం| నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వానలతో బిజినేపల్లి మండలం�
విస్తారంగా వానలు| ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వాన పడ�
కరోనా నియంత్రణ| కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇంకా అక్కడక్కడ కొత్తగా నమోదవుతున్నాయని, వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి అన్నారు. రిజ్వీ న
నల్లగొండ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శుక్రవారం పల్లె నిద్రకు ఉపక్రమించారు. సాయంత్రం 5 గంటలకు గ్రామానికి చేరుకున్న ఎమ్మ�
నల్లగొండ : నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు టన్నుల బిజీ-3 విత్తనాలను సీజ్ చేసినట్లు నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద తెలి
రూ.2 కోట్లతో వైకుంఠధామం అభివృద్ధి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నీలగిరి, జూలై 6 : నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి గోల్డ్ సిటీగా మారుస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్
నల్లగొండ, జూలై 3: నల్లగొండ జిల్లాపై చకిలం శ్రీనివాస రావు చెరగని ముద్ర వేసుకున్నాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ చకిలం శ్రీని�
టోల్ ప్లాజా| జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని కేతపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ బస్సులో
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి, జూన్ 29 : మూసీ కాల్వల ఆధునికీరణ పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశించారు. మండలంలోని కాసనగోడు శివారులో కాల్వ పనులను మంగళ�
మార్గదర్శకాలు జారీ చేసిన యాజమాన్యం 29న జాబితా, వచ్చేనెల 3వరకు అభ్యతరాల స్వీకరణ జూలై 12న బదిలీ ఉత్తర్వులు నల్లగొండ సిటీ జూన్ 26 : విద్యుత్ శాఖలో బదిలీలకు యాజమాన్యం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021-2022 సంవత్సరానికి
డివైడర్ దాటుకొని దూసు కొచ్చిన డీసీఎం అదే వేగంతో ఢీకొన్న కారు ఇద్దరు యువకులు దుర్మరణం చివ్వెంల, జూన్ 26 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద శనివారం హైదరాబాద్-విజయవాడ రహదారిపై జరిగిన
విధులకు హాజరుకానున్నఉపాధ్యాయులు రెండు నెలల విరామం తర్వాత జూలై 1నుంచి విద్యార్థులు రామగిరి, జూన్ 22 : ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ నెల 25 నుంచి విధులకు హాజరుకానున్నారు. రెండునెలల విరామం తర్వాత టీచర్లు పాఠశాలల బాట