హాలియా, మే15 : ఆరుగాలం కష్టపడిన పంట పండించిన రైతు కరోనా వేళ ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఏర్పా
నల్లగొండ, మే 15: లాక్డౌన్ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీని మూడ్రోజులు పొడిగించారు. ప్రతి నెలా 18 వరకే బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఈ నెల 11 నుంచి లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 �
సడలింపు సమయంలోఒకేసారి రోడ్లపైకి జనంకిక్కిరిసిపోతున్న మార్కెట్లుతొందరలో జాగ్రత్తలు విస్మరించొద్దుసమస్యలు ‘కొని’ తెచ్చుకోవద్దుప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసుకుంటే మేలునాలుగో రోజూ పక్కాగా లాక్డ
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని బీటీఎస్లో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుడిని జిల్లాలోని తిప్పర్తి
క్రైం న్యూస్ | టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పేరుతో కోట్ల రూపాయలను పలువురి నుంచి తీసుకొని మోసం చేసిన వారిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు.
నల్లగొండ/మునుగోడు/కనగల్, మే 11: ఇటీవల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండగా జనం ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షంతో కాస్త ఊరట కలిగినట్టయ�
కోదాడ రూరల్, మే 11 : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి 10రోజుల పాటు విధించిన లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని ఎంపీపీ చింతా కవితారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 6 నుంచి 10గంటల వరకు ఉండే సడలింపు సమయంలోన�
ధాన్యం కొనుగోళ్లల్లో నిత్యం శ్రమిస్తున్న ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది నల్లగొండ, సూర్యాపేటలో 13 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం ఇప్పటి వరకు 7.53 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు నల్లగొండ, మే 10 : నల్లగొ�
ఇమ్యూనిటీ కోసం కొనుగోలు చేస్తున్న జనం కరోనా నేపథ్యంలో పెరిగిన గిరాకీ రుచించని ధరలు ఇతర రాష్ర్టాల నుంచి తగ్గిన దిగుమతి మిర్యాలగూడ టౌన్, మే 10 : ‘పండ్లు తినండి.. రోగ నిరోధకశక్తి పెంచుకోండి’.. కరోనా కాలంలో డాక�
యూడైస్ నమోదుకాని వారికీ సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయంహర్షం వ్యక్తం చేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది రామగిరి, మే 10 : కరోనాతో పాఠశాలలు మూతపడిన విషయం విదితమే. దీంతో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్
కట్టంగూర్, మే 10 : మండల కేంద్రంలో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య తెలిపారు. సోమవారం కట్టంగూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ �
అడ్డగూడూరు, మే 10 : దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారం కాబోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ్ద వహించి నిర్మాణాలు చేపట్టిం�
ఎమ్మెల్యే నోముల భగత్కుమార్నందికొండ, మే 9 : కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సూచించారు. నందికొండ హిల్కాలనీలోని కమలానెహ్రూ ఏరియా దవాఖానను ఆదివారం ఆయన ఆక�