మద్దిరాల, జూన్ 22 : మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని జి.ఉమ(21) మంగళవారం హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఆత్మహత్య చేసుకుంది. బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న ఉమ తానుంటున్న గదిలో ఉరే�
నల్లగొండ జిల్లాకు పెద్దఎత్తున నిధులు ధన్యవాద సభలో ఇచ్చిన హామీ అమలు ప్రతి పంచాయతీకీ రూ.20 లక్షలు, మండల కేంద్రానికి రూ.30 లక్షలు నల్లగొండ మున్సిపాలిటీ రూ.10కోట్లు, మిర్యాలగూడకు రూ.5 కోట్లు మిగిలిన 6 మున్సిపాలిటీ�
పెండ్లింట తగ్గిన ఆడంబరం కరోనా పరిస్థితుల్లో సాదాసీదాగా తతంగం ఇరు కుటుంబాలకు భారీగా తప్పుతున్న ఖర్చులు, అప్పులు కరోనా కారణంగా పెండ్లి ఖర్చులు భారీగా తగ్గిపోయినా.. వాటిపైనే ఆధారపడి ఉపాధి పొందే వారికి ఆదా�
మోత్కూరు, జూన్19: మండలానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నగదు ప్రోత్సాహాన్ని పంపిణీ చేయగా, శనివారం దత్తప్పగూడెంలో జరిగిన కార్యక్రమంలో మోత్కూరు రైతు
నల్లగొండ : అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం కార్డు క్లోనింగ్ చేస్తున్న ముఠా సభ్యులు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. స్మార్ట్ మాగ్నెట్ రీడర్ మిషన్లతో డ
హైదరాబాద్ : తెలంగాణలో రైతు వ్యతిరేక చర్యలను అంతం చేసేందుకు మనమంతా ఏకం అవుదామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తు�
భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం | నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించారు.
ఆత్మ హత్య | భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్రంపోడు మండలం తానేదారుపల్లిలో ఈ ఘటన జరిగింది.
పంట దిగుబడిలో జిల్లా ఎలా ఫస్ట్ నిలిచిందిఆసక్తిగా అడిగి తెలుసుకున్న సీజేఐ ఎన్వీ రమణహైదరాబాద్/ ప్రత్యేక ప్రతినిధి, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో పంటలు ఎలా పండుతున్నాయి? వరి దిగుబడిలో నల్లగొండ జిల్�
కూతురు మృతి| జిల్లాలోని చింతపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కుర్మెడ్ గేట్ వద్ద కారు, జేసీబీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీస
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు | దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో 10 మంది గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కచరాజుపల్లి గ్రామశివారులో ఈ ఘటన జరిగింది.
ట్రైనీ ఎస్ఐపై దాడి | నల్లగొండ జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో అర్ధరాత్రి డీజే పెట్టి చిందేస్తున్న యువతను అడ్డుకున్న ట్రైనీ ఎస్ఐపై దాడి జరిగింది.