భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం | నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించారు.
ఆత్మ హత్య | భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్రంపోడు మండలం తానేదారుపల్లిలో ఈ ఘటన జరిగింది.
పంట దిగుబడిలో జిల్లా ఎలా ఫస్ట్ నిలిచిందిఆసక్తిగా అడిగి తెలుసుకున్న సీజేఐ ఎన్వీ రమణహైదరాబాద్/ ప్రత్యేక ప్రతినిధి, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో పంటలు ఎలా పండుతున్నాయి? వరి దిగుబడిలో నల్లగొండ జిల్�
కూతురు మృతి| జిల్లాలోని చింతపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కుర్మెడ్ గేట్ వద్ద కారు, జేసీబీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీస
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు | దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో 10 మంది గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కచరాజుపల్లి గ్రామశివారులో ఈ ఘటన జరిగింది.
ట్రైనీ ఎస్ఐపై దాడి | నల్లగొండ జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో అర్ధరాత్రి డీజే పెట్టి చిందేస్తున్న యువతను అడ్డుకున్న ట్రైనీ ఎస్ఐపై దాడి జరిగింది.
రేపు మంత్రి కేటీఆర్ పర్యటన | సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి ఆయన బయల్దేరి 3 గంటల వరకు సూర్యాపేటకు చేరుకొని �
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య | జిల్లాలోని కట్టంగూరు మండలం చెర్వు అన్నారం, దుగినవెల్లి గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు.
లాక్డౌన్ ఎత్తివేత| రాష్ట్రంలో పగటిపూట లాక్డౌన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు లాక్డౌన్ సడలింపునిచ్చింది. ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట వెసులుబాటును కల్పించింది.
నల్లగొండ : కరోనా వైరస్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా నల్లగొండ జిల్లాలోని దండేపల్లి గ్రామం రానున్న పది రోజులు పూర్తి లాక్డౌన్ పాటించాలని బుధవారం నిర్ణయించింది. జూన్ 10 నుండి 20వ తేదీ వరకు గ్రామం
నల్లగొండ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ గొంగిడి