యాదాద్రి: భక్తులకు ఎంతో ప్రీతికరమైన యాదాద్రీశుడిని లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే అధునాతన యంత్రాల బిగింపు ప్రక్రియ కొసాగుతుంది. మానవ రహిత యంత్రాలతో లడ్డూ, పులిహోర, వడల తయారీ బాధ్యతలు హరేకృష్ణ మూమెంట్
యాదాద్రి: యాదాద్రీశుడి దర్శించుకునే భక్తులకు సకల వసతులు కల్పిస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆల య పునర్నిర్మాణాలు సాగుతున్నాయి. స్వాతి నక్షత్రంలో భాగంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్�
10 ఎకరాల భూమిని ప్రయోగశాలగా మార్చిన ఎం.టెక్ యువకుడు 7 ఎకరాల్లో 5 రకాల వరి వంగడాలు.. ఎకరంలో కూరగాయలు.. మరో ఎకరంలో చేపల చెరువు ఇప్పటివరకు ఫెస్టిసైడ్స్ పిచికారీ చేసింది లేవు సెమీ ఆర్గానిక్ సాగుతో మంచి ఫలితాలు సా�
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో ఘనంగా రాఖీ వేడుకలు మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు, చిన్నారులు సూర్యాపేట టౌన్: సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెల ఆత్మీయత, అనురాగాలకు ప్ర�
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో ఆలయ ఆధునికీకరణ, నూతన కట్టుబడి వేంకటేశ్వరస్వామి, అలివేలి మంగమ్మ, గోదాదేవి ఆలయాలు నాలుగు గోపురాలు, యాగశాల, పాకశాల, పుష్కరిణి, కేశ కండనశాలలు నేడే భూమి పూజకు హాజరు కానున్న శ్రీశ్రీ
కోదాడ రూరల్: రాష్ట్రంలోని దళితుల ఆత్మ గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్సార్ దళిబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబుమాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ�
రామగిరి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీఐ వివిధ ట్రెడ్స్ పూర్తి చేసిన వారికి ఈనెల 24న మోగా జాబ్మేళా నిర్వహిస్తు న్నట్లు నల్లగొండ ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సి పాల్ బి.వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ
రామగిరి: నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో న్యాక్ బృందం పర్యటన చేయనుంది. అయితే కళాశాలకు న్యాక్(నేషనల్ అసిసెమెంట్ అండ్ అక్రి డేషన్ కౌన్సిలర్) బృందం ఈనెల 25, 26న నల్లగొండలోని కళాశాలకు చేరుకుంటుం
డిగ్రీ అడ్మిషన్లలో ఉమ్మడి జిల్లాలో దోస్త్ హవా 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తొలి విడతలో 2,911 చేరిక ఈనెల 25 నుంచి దోస్త్ రెండ విడత అడ్మిషన్లు..! అత్యదికంగా ఎన్జీ, ద్వితీయంలో ఉమెన్స్ హలియా నూతన కళాశాలలో సహితం 84శాతం �
నార్కట్పల్లి: మూత్ర విసర్జన కోసం వెళ్లి కళ్ళు తిరిగి డ్రైనేజీలో పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని ఏపీ లింగోటం 65వ నంబర్ జాతీయ రహదా రిపై ఆదివారం జరిగింది. ఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం హైదర�
అన్నా చెల్లెళ్లు… అక్కా తమ్ముళ్ల ఆత్మీయ అనురాగానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలను ఆదివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరపుకున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి తన సోదరి, ఐసీడీఎస్
మాడ్గులపల్లి: సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. భారతదేశమంతటా రాఖి పౌర్ణమి వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. కానీ ఆ ఇంట కన్నీరే మిగిలింది. వాళ్లు ఐదుగురు అక్కాచెల్లెల్లు.. ప్రతి సంవత్సరం రాఖ�
రూ.5.30 కోట్లతో నిర్మాణం మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నిర్మిస్తున్న మినీ రవీంద్రభారతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పట్టణానికి మరో తలమానికంగా నిలిచేలా ఈ రవీంద్ర భారతి పనులను �
పాత కక్షలతో కన్నతల్లిపై దాడి గతంలో బీరు సీసాతో పొడిచి హత్యాయత్నం గంటపాటు గ్రామంలో స్వైర విహారం నిడమనూరు: ఆస్థి తగాదా నేపథ్యంలో కన్న తల్లిపైనే కాఠిన్యాన్ని ప్రదర్శించాడో ప్రబుద్ధుడు.. తన తోబట్టువుకు ఎక్�