మండుతున్న ఎండలుఈ ఏడాది ఇదే గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతఒకవైపు కరోనా.. మరోవైపు వేడిమిఇంటికే పరిమితమవుతున్న ప్రజలు ఎండలు మండిపోతున్నాయి. భానుడు రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఆదివారం 44 డిగ్రీల గరిష్ఠ ఉష్
ఊరూవాడా సోడియం హైపోక్లోరైట్ పిచికారీపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యాచరణమాస్కులు పెట్టుకోని వారికి జరిమానా కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వంపకడ్బందీ చర్యలు చేపడుతున్నది. జన సంచారంతోపాటు �
చెర్వుగట్టు| జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయం చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల దర్శనాలను అధికారులు
ప్రజలకు అందుబాటులో ఉండాలిఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యనకిరేకల్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కట్టంగూర్(నకిరేకల్), మే 8 : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్�
ఆపత్కాలంలో అలుపెరుగని పోరాటంబిడ్డలను కంటిరెప్పలా కాపాడుకుంటున్న తల్లులుగర్భిణులకయితే ప్రసవం దాకా ఒక యుద్ధమేకరోనా సెలవులతో పిల్లలకు టీచరుగానూ మారిన అమ్మవైరస్ దరిచేరకుండా.. ఆరోగ్య రక్షణకు ఇంటి డాక్ట�
నీలగిరి/ దేవరకొండ, మే 7 : నల్లగొండ పట్టణంలోని అన్ని గృహాల్లో ఉంటున్న ప్రజల ఆరోగ్య వివరాలను సక్రమంగా నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో జ్�
కరోనా బాధితులకు సూర్యాపేటలో స్వచ్ఛంద సేవలు ‘మేమున్నాం’ అంటూ ముందుకొస్తున్న పలువురు బొడ్రాయిబజార్, మే 7 :కరోనా విజృంభిస్తున్న సమయంలో బాధితులకు సేవలు అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. మహమ్మ
కరోనా వేళ యోగాసనాలతో ఎంతో మేలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు పలు ఆసనాలు శ్వాసక్రియ రేటు పెరుగుదలకు దోహదం నమస్తే తెలంగాణ : కరోనా మహమ్మారి అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో �
చందంపేట, మే 7 : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్లు ప్రకటిస్తున్నారు. వ్యాపారులు దుకాణాలు మూసేసి బంద్ పాటిస్తున్నారు. చందంపేట మండలం పోలేపల్లి స్టేజ
చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి | కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీలు, అందులో ఏ చికిత్సలు చేస్తారనే అంశం, ఏ ప్యాకేజీకి ఎంత చార్జీ చేస్తున్నారనే విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యేల�
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు మొక్కల పెంపకంతో పచ్చగా మారిన గ్రామం మండలంలోని ఇమాంపేట గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్�
హాలియా, మే 5 : నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల భగత్ బుధవారం హైదరాబాద్లో పలువురు రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 10రోజ�