నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ | నాణ్యత లేని, కాలం చెల్లిన విత్తన విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.
నల్లగొండ : వరుస దొంగతనాలకు పాల్పడుతూ దాదాపు 22 బైకులు, ఓ మంగళసూత్రం దొంగతనం చేసిన నిందితుడిని నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దేవరకొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి కేసు వివరాల�
వ్యక్తి దుర్మరణం | స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి శివారులో నాగార్జున సాగర్-హైదరాబాద్ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది.
ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వేణు, అదనపు కలెక్టర్ రాహుల్శర్మజిల్లా జైల్లో సిద్ధం చేసి ఆహారం కొవిడ్ పేషెంట్లకు పంపిణీ నీలగిరి, మే 26 : కరోనా పేషెంట్లు వైరస్ను ధైర్యంగా ఎదుర్కోవాలని ఉ�
పల్లె ప్రకృతివనంతోపాటు ఔషధ మొక్కల పెంపకంసీసీ రోడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణంమిషన్ భగీరథతో పోయిన ఫ్లోరైడ్ పీడ మర్రిగూడ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉండే వట్టిపల్లి అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఒకప్
అరుదైన జీవ రాశుల గుర్తింపునల్లమలలో హనీబడ్గర్ నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన జంతువులు, పక్షులు సంచరిస్తున్నాయి. జంతు గణన కోసం అటవీశాఖ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో భయమంటే తెలియని పుట్టి ఎలుగు వంటికి కూడా �
సూపర్ స్ప్రెడర్స్కు టీకా వేసేందుకు కసరత్తు జాబితా సిద్దం చేస్తున్న యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం నీలగిరి, మే 25 : కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం �
నల్లగొండ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పటిష్ట అమలుకు ప్రజలంతా సహకరించాలని వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో అమలవుతున్న లాక్డౌన్ను ఆయన ఎస్పీ ఏ
నల్లగొండ ఘటనపై డీజీపీతో మాట్లాడిన మంత్రి జగదీశ్రెడ్డి సిబ్బందిని, వాహనాలను పోలీసులు ఆపొద్దు: సీఎండీ హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): విద్యుత్తుశాఖ అత్యవసర సేవల కిందకు వస్తుందని, అత్యవసర సేవలకు ఆటంకం కల�