పల్లెప్రగతి పనుల్లో ఇర్కిగూడేనికి గుర్తింపు గ్రామంలో పచ్చదనం, పారిశుధ్యానికి పెద్దపీట ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కైవసం కృష్ణానది తీరంలోని ఇర్కిగూడెం అంతా రాతినేలతో నిండిపోయింది. ఈ గ్రామంలో ఎలాంటి ని�
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంలో ముగిసింది. సాధారణంగా పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉండగా కొవిడ్ కారణంగా మరో 24గంటల ముందే ప్రచారాన్ని ముగించాల్సి వచ�
దామరచర్ల, ఏప్రిల్ 26 : ఒక్క ఫోన్ కాల్ చేయగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించడంతో పాటు దవాఖానకు చేరవేస్తున్న 108 వాహనం నేడు కరోనా రోగులకు కూడా సేవలు అందిస్త�
నల్లగొండ : ప్రాంతీయ వైద్య శాలల్లో స్టాఫ్ నర్సుల నియామకానికి తెలంగాణ వైద్య విధాన పరిషత్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నకిరేకల్ ప�
నల్లగొండ : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పట్టణంలోని 11వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి మురాల శెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, 15, 16 వ వార్డుల టీఆర్�
సీఎం కేసీఆర్| ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరిం�
ఇద్దరు యువకుల మృతి | ల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో సోమవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. నార్కట్పల్లి - అద్దంకి రహదారిపై డివైడర్ను కారు ఢీకొట్టింది.
ప్రేమ వ్యవహారం| ఓ యువకుని ప్రేమ వ్యవహారం అతని తండ్రి మరణానికి దారితీసింది. ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుని తండ్రి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా చింత
దామరచర్ల, ఏప్రిల్ 20: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి. నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని వీర్లపాలెంలో
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలోనూ రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 8గంటల నుంచే షాపుల మూసివేత మొదలైంది. తొలి రోజు కావడంతో పోలీసులు దుకాణ
హాలియా, ఏప్రిల్ 20 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా 600 మందికి టెస్టులు నిర�
నిడమనూరు, ఏప్రిల్ 19 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ అన్నారు. మండలంలోని వెంకటాపురంలో కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప�