నీలగిరి/ దేవరకొండ, మే 7 : నల్లగొండ పట్టణంలోని అన్ని గృహాల్లో ఉంటున్న ప్రజల ఆరోగ్య వివరాలను సక్రమంగా నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో జ్�
కరోనా బాధితులకు సూర్యాపేటలో స్వచ్ఛంద సేవలు ‘మేమున్నాం’ అంటూ ముందుకొస్తున్న పలువురు బొడ్రాయిబజార్, మే 7 :కరోనా విజృంభిస్తున్న సమయంలో బాధితులకు సేవలు అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. మహమ్మ
కరోనా వేళ యోగాసనాలతో ఎంతో మేలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు పలు ఆసనాలు శ్వాసక్రియ రేటు పెరుగుదలకు దోహదం నమస్తే తెలంగాణ : కరోనా మహమ్మారి అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో �
చందంపేట, మే 7 : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్లు ప్రకటిస్తున్నారు. వ్యాపారులు దుకాణాలు మూసేసి బంద్ పాటిస్తున్నారు. చందంపేట మండలం పోలేపల్లి స్టేజ
చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి | కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీలు, అందులో ఏ చికిత్సలు చేస్తారనే అంశం, ఏ ప్యాకేజీకి ఎంత చార్జీ చేస్తున్నారనే విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యేల�
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు మొక్కల పెంపకంతో పచ్చగా మారిన గ్రామం మండలంలోని ఇమాంపేట గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్�
హాలియా, మే 5 : నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల భగత్ బుధవారం హైదరాబాద్లో పలువురు రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 10రోజ�
మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు అత్యవసర, గూడ్స్ వాహనాలకే అనుమతి నల్లగొండ, సూర్యాపేట జిల్లా సరిహద్దులో మూడుచోట్ల చెక్పోస్టులు కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 12 �
దామరచర్ల, మే 4 : కరోనా కట్టడిలో భాగంగా దామరచర్లలో మంగళవారం నుంచి ఈ నెల 15 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ పాటించాలని గ్రామపంచాయతీ తీర్మానించింది. అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు మాత్
నిడమనూరు, ఏప్రిల్ 4 : కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని తాసీల్దార్ జి. నరసింహ వర్మరాజు కోరారు. మంగళవారం ఆయన పీహెచ్సీలో కొవిడ్ టీకా వేయించుకున్నారు. ఆయన
దేవరకొండ, మే 4 : జూన్లో నిర్వహించే ఏడో విడుత హరితహారం కార్యక్రమంలో నాటేందుకు అవసరమైన మొక్కలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పెంచుతున్నారు. దేవరకొండ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వన నర్సరీల్లో పూలు, పండ్లు,
రైతులు, మిల్లర్లకు నష్టం జరుగకుండా అధికారుల చర్యలు సూర్యాపేట జిల్లాలో 2,22,945 మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు 11,635 మంది రైతులకు రూ. 209 కోట్లు చెల్లింపు తిరుమలగిరి మే 4 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందించ
నల్లగొండ ప్రతినిధి, మే 3 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నది. మొత్తం 1,89,782 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు 89,804 ఓట్లు, కాంగ్రెస్ అ�
కరోనా వేళ కూడా అండగా నిలుస్తున్న సర్కారు పంపిణీ చేస్తున్న జిల్లా యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో 19,500 మందికి అందనున్న కానుక ప్రభుత్వం ప్రతి ఏడాది మాదిరిగానే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు దుస
మధ్యలో బడి మానేసిన విద్యార్థులపై విద్యాశాఖ ఆరా 15-19 ఏండ్ల వారి గుర్తింపునకు ఇంటింటి సర్వే 28 అంశాలతో వివరాల సేకరణ ఇప్పటికే 6-14 ఏండ్ల బడిబయటి పిల్లల గుర్తింపు రామగిరి, మే 3 : బడి బయటి పిల్లలను గుర్తించి పాఠశాలల్�