నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన సలాం ఇబ్రహీంపేట కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భ�
హైదరాబాద్ : అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ ఘటన నల్లగొండలో మంగళవారం చోటుచేసుకుంది. అక్టోబరు 2011న మూసీ నది తీరం మోత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిల
పెద్దవూర, ఏప్రిల్ 5 : కొమురం భీం స్ఫూర్తితో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకే అధికారం అప్పగించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తండాల్లో శ�
నందికొండ, ఏప్రిల్ 5 : కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ను పంచాయతీ కూడా చేయలేకపోయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం నందికొండను మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి చేస్తున్నదని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర
మాడ్గులపల్లి, ఏప్రిల్ 5 : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని, గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఆర్మూర్, భువనగిరి ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండ
హాలియా, ఏప్రిల్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. సోమవారం హాలియాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర�
కారు | జిల్లాలోని నకిరేకల్ బైపాస్లో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. దీంతో ఓ వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు�
కర్నాటి విజయభాస్కర్ రెడ్డి మృతి | సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం హైదరాబాద్లో తుదిశ్వాస విడి�
రోడ్డు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం నిడమనూరులో లారీ ఢీకొని టీఆర్ఎస్ సర్పంచ్ కుటుంబం.. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు అనుముల మండలంలో టిప్పర్ ఢీకొని ముగ్గురు యువకులు మునగాలలో ట్యాంకర్ డ్రైవర్ ని�
2013 అక్టోబర్లో..పైలిన్ తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. వరద పోటెత్తడంతో ఎగువనున్న గొలుసుకట్టు చెరువులు నిండిపోయి నిడమనూరులోని నల్లచౌట చెరువుకు ప్రవాహం పెరిగింది. నీటి ఉధృతి కారణంగా గండి పడి కట్
నోముల భగత్ను గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇద్దాం. తండ్రిని కోల్పోయిన తనయుడికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జానా వృద్ధాప్యంలో పోరాడుతున్నాడు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ముఖ�
గుర్రంపోడు, ఏప్రిల్ 2 : నాగర్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ల�