ప్రేమ వ్యవహారం| ఓ యువకుని ప్రేమ వ్యవహారం అతని తండ్రి మరణానికి దారితీసింది. ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుని తండ్రి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా చింత
దామరచర్ల, ఏప్రిల్ 20: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి. నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని వీర్లపాలెంలో
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలోనూ రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 8గంటల నుంచే షాపుల మూసివేత మొదలైంది. తొలి రోజు కావడంతో పోలీసులు దుకాణ
హాలియా, ఏప్రిల్ 20 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా 600 మందికి టెస్టులు నిర�
నిడమనూరు, ఏప్రిల్ 19 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ అన్నారు. మండలంలోని వెంకటాపురంలో కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప�
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు పచ్చదనం, మెరుగైన పారిశధ్యంతో సుందరంగా.. అంతర్గత రోడ్లన్నీ సీసీగా మార్పు వైకుంఠధామం, రైతువేదికలు పూర్తి ఇంటింటికీ భగీరథ నీరు.. పంపిణీకి సిద్ధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు �
జిల్లాలో రోజుకు 150కి పైగానే పాజిటివ్ కేసులు మరిన్ని కేసులు పెరుగొచ్చంటున్న వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక నల్లగొండ, ఏప్రిల్ 19 : మొదటి వేవ్లో ఎందరినో ఇబ్బందుల పాలు చేయడంతో పాటు మరెందరివో ప్రాణా�
కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 19 : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల
నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లోకి రూ.2 వేలు నెలకు 25కిలోల సన్నబియ్యం రామగిరి, ఏప్రిల్ 19 : ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం మంగళవారం నుంచి వారికి అందనున్నది. ప్రతి నెలా రూ.2 వేలు, ఉచితంగా 25 కిలోల సన
ఎండాకాలంలో ఈత సరదా చిన్నారులకు ప్రాణహాని కలిగిస్తున్నది. అప్పటివరకు ఆడతూపాడుతూ కుటుంబ సభ్యుల మధ్య గడిపిన చిన్నారులు, ఒక్కసారిగా నీటిలో పడి మృతి చెందారంటూ సమాచారం రాగానే ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిల
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్18(నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తుది పోలింగ్ శాతాన్ని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. మొత్తం 346 కేంద్రాల్లో పోలింగ్ జరుగగా 86.18శాతం�
అడవిదేవులపల్లి, ఏప్రిల్ 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏడో విడుత మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అడవిదేవులపల్లి మండలంలోని 13నర్సరీల్�