ఈ సంవత్సరం భారీగాపెరిగిన అడ్మిషన్లు వాట్సాప్, ఆన్లైన్లో బోధన నేటి నుంచి పరీక్ష ఫీజుల చెల్లింపునకు అవకాశం ఉమ్మడి జిల్లాలో పదిలో 4,575, ఇంటర్మీడియట్లో3,629 మంది చేరిక రామగిరి, ఏప్రిల్ 18 : ఉమ్మడి జిల్లావ్యాప�
కట్టంగూర్(నకిరేకల్), 18 : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ఆదివారం ముగిసింది. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఆయా పార్టీల నుంచి 195 మంది 305 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి 81, బీజేపీ నుంచి
చిన్నారికి చికిత్స పేరుతో రూ.16.5 లక్షలు వసూలు సీసీఎస్ పోలీసులకు నల్లగొండ వాసుల ఫిర్యాదు బంజారాహిల్స్, ఏప్రిల్ 16: ‘చిన్నారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. చికిత్స అందించేందుకు డబ్బుల్లేవు. దాతలు సాయం చేస
నల్లగొండ : ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉండి మంత్రిగా పనిచేసిన జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని.. పవర్లో ఉన్నప్పుడే అభివృద్ధి చేయలేదు ఇప్పుడేం చేస్తారని రాష�
కాంగ్రెస్కు ఓటేస్తే కరువును ఆహ్వానించినట్లే.. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాలి తిరుమలగిరి (సాగర్) మండలంలో �
టీఆర్ఎస్ ప్రచారానికి భారీ స్పందన సాగర్ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ప్రచారం కాంగ్రెస్ ప్రచారంలో సమన్వయలోపం వ్యక్తిగత దూషణలకే ఎక్కువ ప్రాధాన్యం చార్జ్షీట్స్, మ్యానిఫెస్టోల చుట్టూ బీజేపీ నల్లగొండ ప
రూ.291 కోట్ల అదనపు టర్నోవర్ క్రాప్ లోన్ల పరిమితి గరిష్ఠంగా రూ.3లక్షలకు పెంపు త్వరలోనే మరిన్ని బ్రాంచీల ఏర్పాటుకు కసరత్తు డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ): న�
సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు,
ట్రాక్టర్| జిల్లాలోని దామరచర్ల మండలం శూన్యంపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు.
నిడమనూరు, ఏప్రిల్ 8 : విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్తో కలిసి గురువారం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన ఎన్నికల ప్రచారాన
మాడ్గులపల్లి/తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 8 : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుమ్ముకొట్టుకుపోవడం ఖాయమని, జానారెడ్డి గతంలో చేసిన అభివృద్ధి ఏమీలేక చెప్పుకోవడం లేదని మంత్రి తలసాని శ్రీనివ�
నల్లగొండ, ఏప్రిల్ 8: యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా�
రామగిరి, ఏప్రిల్ 8 : ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి అండగా నిల్చింది తెలంగాణ సర్కార్. కరోనాతో స్కూళ్లు మూతబడగా ప్రైవేట్లో పనిచేసే టీచర్లు జీతాలు లేక చాలా ఇబ�
నల్లగొండరూరల్, ఏప్రిల్ 8 : రైతుల మేలు కోసమే ప్రభుత్వం ధాన్యం కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని తొరగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగో�