నల్లగొండ, ఏప్రిల్ 2: యాసంగి సీజన్లో పండిన వడ్ల కొనుగోలుకు అధికార యం త్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసినప్పటికీ రైతు పండించిన ప
నల్లగొండ, ఏప్రిల్ 1: జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగి ప్రజలను ఠారెత్తిస్తున్నది. రెండు, మూడు రోజులుగా సాధారణంగా కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్నాయి. ఖమ్మం నుంచి వీస్తున్న వడగాలుల కారణం
త్రిపురారం, ఏప్రిల్ 1 : త్రిపురారం మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం పండుగ వాతావరణంలో సాగింది. ప్రతి గ్రామంలో అన్ని వర్గాల నుంచి ఆత్మీయ ఆదరణ లభించింది. మహిళలు బ
నిడమనూరు, ఏప్రిల్ 1 : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిడమనూరు పట్టణ అభివృద్ధి మొదలైందని ఉప ఎన్నికల మండల ఇన్చార్జీలు మిర్యాలగూడ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, ఆరూరి రమేశ్
గుర్రంపోడు, ఏప్రిల్ 1 : సోషల్ మీడియా వారియర్స్ టీఆర్ఎస్ పార్టీ కోసం సైనికుల్లా పని చేయాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఆములూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన సో�
నందికొండ, ఏప్రిల్ 1 : జానారెడ్డి ఏండ్ల తరబడి మంత్రిగా పనిచేసినా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చిన్న లీడరు స్థాయి అభివృద్ధి కూడా చేయలేదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విమర్శించారు. నందికొండ హిల్కాలనీలోని
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తె
మాడ్గులపల్లి, మార్చి 30 : తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అ�
ఒకేరోజు 58 మంది అభ్యర్థులు..105 సెట్లుమొత్తం 78 మంది అభ్యర్థులు…128 సెట్ల నామినేషన్లు నల్లగొండ ప్రతినిధి, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడ్రోజుల వరుస సెల�
మాడ్గులపల్లి, మార్చి 30 : టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను అఖండ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు కృషిచేయాలని ఉప ఎన్నిక మండల ఇన్చార్జి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని �