కారు | జిల్లాలోని నకిరేకల్ బైపాస్లో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. దీంతో ఓ వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు�
కర్నాటి విజయభాస్కర్ రెడ్డి మృతి | సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం హైదరాబాద్లో తుదిశ్వాస విడి�
రోడ్డు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం నిడమనూరులో లారీ ఢీకొని టీఆర్ఎస్ సర్పంచ్ కుటుంబం.. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు అనుముల మండలంలో టిప్పర్ ఢీకొని ముగ్గురు యువకులు మునగాలలో ట్యాంకర్ డ్రైవర్ ని�
2013 అక్టోబర్లో..పైలిన్ తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. వరద పోటెత్తడంతో ఎగువనున్న గొలుసుకట్టు చెరువులు నిండిపోయి నిడమనూరులోని నల్లచౌట చెరువుకు ప్రవాహం పెరిగింది. నీటి ఉధృతి కారణంగా గండి పడి కట్
నోముల భగత్ను గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇద్దాం. తండ్రిని కోల్పోయిన తనయుడికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జానా వృద్ధాప్యంలో పోరాడుతున్నాడు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ముఖ�
గుర్రంపోడు, ఏప్రిల్ 2 : నాగర్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ల�
నల్లగొండ, ఏప్రిల్ 2: యాసంగి సీజన్లో పండిన వడ్ల కొనుగోలుకు అధికార యం త్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసినప్పటికీ రైతు పండించిన ప
నల్లగొండ, ఏప్రిల్ 1: జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగి ప్రజలను ఠారెత్తిస్తున్నది. రెండు, మూడు రోజులుగా సాధారణంగా కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్నాయి. ఖమ్మం నుంచి వీస్తున్న వడగాలుల కారణం
త్రిపురారం, ఏప్రిల్ 1 : త్రిపురారం మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం పండుగ వాతావరణంలో సాగింది. ప్రతి గ్రామంలో అన్ని వర్గాల నుంచి ఆత్మీయ ఆదరణ లభించింది. మహిళలు బ
నిడమనూరు, ఏప్రిల్ 1 : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిడమనూరు పట్టణ అభివృద్ధి మొదలైందని ఉప ఎన్నికల మండల ఇన్చార్జీలు మిర్యాలగూడ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, ఆరూరి రమేశ్
గుర్రంపోడు, ఏప్రిల్ 1 : సోషల్ మీడియా వారియర్స్ టీఆర్ఎస్ పార్టీ కోసం సైనికుల్లా పని చేయాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఆములూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన సో�