నందికొండ, ఏప్రిల్ 1 : జానారెడ్డి ఏండ్ల తరబడి మంత్రిగా పనిచేసినా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చిన్న లీడరు స్థాయి అభివృద్ధి కూడా చేయలేదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విమర్శించారు. నందికొండ హిల్కాలనీలోని
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తె
మాడ్గులపల్లి, మార్చి 30 : తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అ�
ఒకేరోజు 58 మంది అభ్యర్థులు..105 సెట్లుమొత్తం 78 మంది అభ్యర్థులు…128 సెట్ల నామినేషన్లు నల్లగొండ ప్రతినిధి, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడ్రోజుల వరుస సెల�
మాడ్గులపల్లి, మార్చి 30 : టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను అఖండ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు కృషిచేయాలని ఉప ఎన్నిక మండల ఇన్చార్జి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని �
చండూరు, మార్చి 30 : తుమ్మలపల్లిలోని శ్రీరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం విమాన రథోత్సవం వైభవంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి వీక్షించారు. రథాన్�
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్నల్లగొండ, మార్చి30: యా సంగి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అధికాలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో నిర్వ�
పంట పెట్టుబడికి కేసీఆర్ సర్కారు రైతుబంధు సాయం ఎకరాకు రూ.5వేలు అందజేత అప్పుల ఊబి నుంచి బయటపడ్డ అన్నదాతలు అత్యధికంగా నాగార్జున సాగర్ రైతాంగానికే రైతు బంధు సాయం వ్యవసాయ పెట్టుబడికి ఒకప్పుడు అప్పుల కోసం రై
టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నేడు ఉదయం 11 గంటలకు నామినేషన్ హాజరుకానున్న మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి, తలసాని, మండలి విప్ పల్లా, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కరోనా పరిస్థితుల్లో సాదాసీదాగా కార్య�
నర్సింహయ్య కృషితోనే హాలియాకు డిగ్రీ కాలేజీ మూడు నెలల కిందే మంజూరు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే స్థల పరిశీలన.. ఎన్నికల తర్వాత పనులు దశాబ్దాల తరబడి ఉద్యమాలు చేసినా పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇక
నార్కట్పల్లి, మార్చి 29: మండలంలోని అక్కెనపల్లిలో సాలగ్రామ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన అర్చకుడు కృష్ణ మా చార్యులు ఆధ్వర్యంలో సోమవారం కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించ
హాలియా/ నిడమనూరు/ పెద్దవూర/ గుర్రంపోడు/ త్రిపురారం/ తిరుమలగి(సాగర్)/ నందికొండ : మార్చి 29 : ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరుగనున్న శాసన సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ�