నల్లగొండ : ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉండి మంత్రిగా పనిచేసిన జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని.. పవర్లో ఉన్నప్పుడే అభివృద్ధి చేయలేదు ఇప్పుడేం చేస్తారని రాష�
కాంగ్రెస్కు ఓటేస్తే కరువును ఆహ్వానించినట్లే.. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాలి తిరుమలగిరి (సాగర్) మండలంలో �
టీఆర్ఎస్ ప్రచారానికి భారీ స్పందన సాగర్ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ప్రచారం కాంగ్రెస్ ప్రచారంలో సమన్వయలోపం వ్యక్తిగత దూషణలకే ఎక్కువ ప్రాధాన్యం చార్జ్షీట్స్, మ్యానిఫెస్టోల చుట్టూ బీజేపీ నల్లగొండ ప
రూ.291 కోట్ల అదనపు టర్నోవర్ క్రాప్ లోన్ల పరిమితి గరిష్ఠంగా రూ.3లక్షలకు పెంపు త్వరలోనే మరిన్ని బ్రాంచీల ఏర్పాటుకు కసరత్తు డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ): న�
సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు,
ట్రాక్టర్| జిల్లాలోని దామరచర్ల మండలం శూన్యంపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు.
నిడమనూరు, ఏప్రిల్ 8 : విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్తో కలిసి గురువారం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన ఎన్నికల ప్రచారాన
మాడ్గులపల్లి/తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 8 : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుమ్ముకొట్టుకుపోవడం ఖాయమని, జానారెడ్డి గతంలో చేసిన అభివృద్ధి ఏమీలేక చెప్పుకోవడం లేదని మంత్రి తలసాని శ్రీనివ�
నల్లగొండ, ఏప్రిల్ 8: యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా�
రామగిరి, ఏప్రిల్ 8 : ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి అండగా నిల్చింది తెలంగాణ సర్కార్. కరోనాతో స్కూళ్లు మూతబడగా ప్రైవేట్లో పనిచేసే టీచర్లు జీతాలు లేక చాలా ఇబ�
నల్లగొండరూరల్, ఏప్రిల్ 8 : రైతుల మేలు కోసమే ప్రభుత్వం ధాన్యం కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని తొరగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగో�
నల్లగొండ : ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. గురువ�
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
సాగర్ నియోజకవర్గాన్ని ఎండబెట్టిన జానారెడ్డి ప్రజల మధ్యనే ఉంటూ సేవలందిస్తాం.. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఓట్లు వేయించుకుని వెన్నుచూపం.. పెద్దవూర, ఏప్రిల్ 7 : ప్రజల కష్ట, సుఖాల్లో తోడుండేది టీఆర్ఎస్�
నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ రూ.37.73లక్షల నగదు సీజ్, 2500మంది బైండోవర్ నందికొండ, ఏప్రిల్ 7 : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సభలు, సమావేశాలు నిర్వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. న