హైదరాబాద్ : నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలి
నల్లగొండ : వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్�
నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో ఐదో రౌండ్ లెక్కింపు పూర్తయింది. మొదటి నాలుగు రౌండ్లలో ముందంజలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ�
నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో నాల్గొవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. నాల్గొవ రౌండ్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్ల
కాకతీయుల కాలంనాటి త్రిమూర్తి శిల్పంగా గుర్తింపుఅరుదైనదిగా పేర్కొన్న పురావస్తు పరిశోధకులు నల్లగొండ ప్రతినిధి/హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): మధ్యయుగ చరిత్రకు ఆనవాైళ్లెన శిల్పాలు, శాసనాలు తెలంగాణ�
నల్లగొండ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల తొలిరౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అధికారులు రౌ
నల్లగొండ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపునకు బండిలింగ్ కార్యక్రమం పూర్తి అయింది. సాయంత్రం 6 గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం 7.30 గంటలకు తొలి రౌ�
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకర్గంలో పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన పూర్తయ్యింది. చెల్లుబాటు అయ్యేవి, కాని పోస్టల్ బాల�
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సం
హైదరాబాద్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ పి. విష్ణుదేవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు వర్సిటీ ఇంచార్జి వైస్ చాన్స్�
నల్లగొండ : పోలీసులు అప్రమత్తంగా ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలని డీఐజీ ఏవీ రంగనాథ్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందితో శనివారం నాగార్
హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమయ్యింది. పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు. �
నల్లగొండ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు ఏ అంశం లేకనే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని రాష్ట్ర విద్యుద్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్�
నల్లగొండ : ఈ నెల 14న జరుగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబై నుంచి జిల్లా కేంద్రానికి బ్యాలెట్ పేపర్లు వచ్చా�