పౌర్ణమిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో కల్యాణోత్సవాలుపెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు నార్కట్పల్లి, మార్చి 28: పౌర్ణమిని పురస్కరించుకొని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో రామలిం�
పునరుద్ధరణతో పది గ్రామాల రైతులకు మేలుహాలియా నుంచి పేరూరు సోమసముద్రంవరకు కాకతీయుల కాలంలో నిర్మాణంకాంగ్రెస్ పాలనలో కనుమరుగైన కాల్వఎమ్మెల్యే నోముల కృషితో పునర్నిర్మాణంరూ.2.20కోట్లతో 4కి.మీ.మేర మరమ్మతుస్�
పేద విద్యార్థులకు ఉన్నత విద్యగురుకుల, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుక్రీడలు, ఎన్సీసీ, సమ్మర్ క్యాంపులకు కేరాఫ్పేద విద్యార్థులకు సైతం ఉన్నత విద్య అందించేలా గురుకుల కళాశాలలకు శ్రీకారం చుట్టిన రాష్ట్�
ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా అభివృద్ధికి కృషిప్రభుత్వ విప్ బాల్క సుమన్ త్రిపురారం, మార్చి 28 : దళితుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పని చేస్తున్నదని, ప్రత్యేకంగా సంక్షేమ నిధిని ఏర్పా
సమరభేరి సభలో ఆడబిడ్డలుహాలియా, మార్చి 28 : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని ఆడబిడ్డలు గొంతెత్తి నినదించారు. ఆదివారం హాలియాలో టీఆర్ఎస్ ప�
ఎమ్మెల్యే భాస్కర్రావునిడమనూరు, మార్చి 28 : పూటకో పత్రికా ప్రకటనతో నల్లగొండ జిల్లా రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ భ్రష్టు పట్టించారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండల కేంద్రం�
ట్రాక్టర్ బోల్తా | విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా డిండి మండలం టి.గౌరారం స్టేజీ వద్ద శన�
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని నిడమనూరు మండలం శాఖాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చిన్నాల వెంకటయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్�
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలుహాలియా, మార్చి 22: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి సొంత గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. నల్లగ
నల్లగొండ: జిల్లాలోని మర్రిగూడెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. బైక్ అడిగినందుకు తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని లెంకలపల్లికి చెందిన వెంకటయ్య, శ్రీశైలం తండ్రీ కొడుకులు. శ్�
నల్లగొండ: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 49,362 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గెలుపునకు అవసరమైన 1,83,167 మార్కును ఎవరూ చేరుకోకపోవడంతో నిభ
నల్లగొండ: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ ఎలిమినే�
నల్లగొండ: వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్ప�