నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ రూ.37.73లక్షల నగదు సీజ్, 2500మంది బైండోవర్ నందికొండ, ఏప్రిల్ 7 : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సభలు, సమావేశాలు నిర్వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. న
నార్కట్పల్లి, ఏప్రిల్ 7 : ఓటరు జాబితాలపై అభ్యంతరాలుంటే తెలపాలని ఎంపీడీఓ సాంబశివరావు కోరారు. త్వరలో కొన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో
సాగర్ నీటి అక్రమ తరలింపునకు అడ్డుకట్ట రివర్సబుల్ టర్బైన్లతో సాగర్ జలాశయంలోకి చేరుతున్న నీరు బ్యాక్వాటర్ నిల్వతో 21కిలోమీటర్ల జలాశయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర�
నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన సలాం ఇబ్రహీంపేట కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భ�
హైదరాబాద్ : అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ ఘటన నల్లగొండలో మంగళవారం చోటుచేసుకుంది. అక్టోబరు 2011న మూసీ నది తీరం మోత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిల
పెద్దవూర, ఏప్రిల్ 5 : కొమురం భీం స్ఫూర్తితో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకే అధికారం అప్పగించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తండాల్లో శ�
నందికొండ, ఏప్రిల్ 5 : కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ను పంచాయతీ కూడా చేయలేకపోయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం నందికొండను మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి చేస్తున్నదని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర
మాడ్గులపల్లి, ఏప్రిల్ 5 : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని, గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఆర్మూర్, భువనగిరి ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండ
హాలియా, ఏప్రిల్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. సోమవారం హాలియాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర�
కారు | జిల్లాలోని నకిరేకల్ బైపాస్లో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. దీంతో ఓ వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు�
కర్నాటి విజయభాస్కర్ రెడ్డి మృతి | సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం హైదరాబాద్లో తుదిశ్వాస విడి�