చండూరు, మార్చి 30 : తుమ్మలపల్లిలోని శ్రీరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం విమాన రథోత్సవం వైభవంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి వీక్షించారు. రథాన్�
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్నల్లగొండ, మార్చి30: యా సంగి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అధికాలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో నిర్వ�
పంట పెట్టుబడికి కేసీఆర్ సర్కారు రైతుబంధు సాయం ఎకరాకు రూ.5వేలు అందజేత అప్పుల ఊబి నుంచి బయటపడ్డ అన్నదాతలు అత్యధికంగా నాగార్జున సాగర్ రైతాంగానికే రైతు బంధు సాయం వ్యవసాయ పెట్టుబడికి ఒకప్పుడు అప్పుల కోసం రై
టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నేడు ఉదయం 11 గంటలకు నామినేషన్ హాజరుకానున్న మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి, తలసాని, మండలి విప్ పల్లా, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కరోనా పరిస్థితుల్లో సాదాసీదాగా కార్య�
నర్సింహయ్య కృషితోనే హాలియాకు డిగ్రీ కాలేజీ మూడు నెలల కిందే మంజూరు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే స్థల పరిశీలన.. ఎన్నికల తర్వాత పనులు దశాబ్దాల తరబడి ఉద్యమాలు చేసినా పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇక
నార్కట్పల్లి, మార్చి 29: మండలంలోని అక్కెనపల్లిలో సాలగ్రామ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన అర్చకుడు కృష్ణ మా చార్యులు ఆధ్వర్యంలో సోమవారం కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించ
హాలియా/ నిడమనూరు/ పెద్దవూర/ గుర్రంపోడు/ త్రిపురారం/ తిరుమలగి(సాగర్)/ నందికొండ : మార్చి 29 : ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరుగనున్న శాసన సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ�
పౌర్ణమిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో కల్యాణోత్సవాలుపెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు నార్కట్పల్లి, మార్చి 28: పౌర్ణమిని పురస్కరించుకొని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో రామలిం�
పునరుద్ధరణతో పది గ్రామాల రైతులకు మేలుహాలియా నుంచి పేరూరు సోమసముద్రంవరకు కాకతీయుల కాలంలో నిర్మాణంకాంగ్రెస్ పాలనలో కనుమరుగైన కాల్వఎమ్మెల్యే నోముల కృషితో పునర్నిర్మాణంరూ.2.20కోట్లతో 4కి.మీ.మేర మరమ్మతుస్�
పేద విద్యార్థులకు ఉన్నత విద్యగురుకుల, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుక్రీడలు, ఎన్సీసీ, సమ్మర్ క్యాంపులకు కేరాఫ్పేద విద్యార్థులకు సైతం ఉన్నత విద్య అందించేలా గురుకుల కళాశాలలకు శ్రీకారం చుట్టిన రాష్ట్�
ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా అభివృద్ధికి కృషిప్రభుత్వ విప్ బాల్క సుమన్ త్రిపురారం, మార్చి 28 : దళితుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పని చేస్తున్నదని, ప్రత్యేకంగా సంక్షేమ నిధిని ఏర్పా
సమరభేరి సభలో ఆడబిడ్డలుహాలియా, మార్చి 28 : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని ఆడబిడ్డలు గొంతెత్తి నినదించారు. ఆదివారం హాలియాలో టీఆర్ఎస్ ప�
ఎమ్మెల్యే భాస్కర్రావునిడమనూరు, మార్చి 28 : పూటకో పత్రికా ప్రకటనతో నల్లగొండ జిల్లా రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ భ్రష్టు పట్టించారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండల కేంద్రం�