నల్లగొండ : ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. గురువ�
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
సాగర్ నియోజకవర్గాన్ని ఎండబెట్టిన జానారెడ్డి ప్రజల మధ్యనే ఉంటూ సేవలందిస్తాం.. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఓట్లు వేయించుకుని వెన్నుచూపం.. పెద్దవూర, ఏప్రిల్ 7 : ప్రజల కష్ట, సుఖాల్లో తోడుండేది టీఆర్ఎస్�
నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ రూ.37.73లక్షల నగదు సీజ్, 2500మంది బైండోవర్ నందికొండ, ఏప్రిల్ 7 : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సభలు, సమావేశాలు నిర్వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. న
నార్కట్పల్లి, ఏప్రిల్ 7 : ఓటరు జాబితాలపై అభ్యంతరాలుంటే తెలపాలని ఎంపీడీఓ సాంబశివరావు కోరారు. త్వరలో కొన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో
సాగర్ నీటి అక్రమ తరలింపునకు అడ్డుకట్ట రివర్సబుల్ టర్బైన్లతో సాగర్ జలాశయంలోకి చేరుతున్న నీరు బ్యాక్వాటర్ నిల్వతో 21కిలోమీటర్ల జలాశయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర�
నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన సలాం ఇబ్రహీంపేట కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భ�
హైదరాబాద్ : అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ ఘటన నల్లగొండలో మంగళవారం చోటుచేసుకుంది. అక్టోబరు 2011న మూసీ నది తీరం మోత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిల
పెద్దవూర, ఏప్రిల్ 5 : కొమురం భీం స్ఫూర్తితో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకే అధికారం అప్పగించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తండాల్లో శ�
నందికొండ, ఏప్రిల్ 5 : కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ను పంచాయతీ కూడా చేయలేకపోయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం నందికొండను మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి చేస్తున్నదని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర
మాడ్గులపల్లి, ఏప్రిల్ 5 : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని, గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఆర్మూర్, భువనగిరి ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండ
హాలియా, ఏప్రిల్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. సోమవారం హాలియాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర�