నీలగిరి, మే 22 : పట్టణంలో ఓ హిందువు మృతదేహానికి సంప్రదాయ ప్రకారం ముస్లిం యువకులు అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటారు. పట్టణానికి చెందిన సింగం అబ్బయ్య భార్య చంద్రమ్మ చనిపోవడంతో ఆమె తరఫున బంధువులు ఎవరూ అం�
కఠినం పేరుతో పోలీసుల ఓవరాక్షన్లాక్డౌన్ మినహాయింపు ఉన్న వారిపైనా ప్రతాపంవిద్యుత్, మెడికల్, మీడియా సిబ్బందికి లాఠీ దెబ్బలుఐడీ కార్డులనూ పరిగణలోకి తీసుకోని వైనంవిద్యుత్, మెడికల్ సిబ్బంది ఆందోళనమ
ఆదర్శంగా నిలుస్తున్న చెన్నుగూడెంఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని గ్రామంఅక్కడ గడప దాటితే మాస్క్ ఉండాల్సిందే..ఏడాది నుంచి పెండ్లిండ్లు,పేరంటాలు బంద్పిల్లలనూ బయటకు పంపట్లే..పనులు తప్ప పచార్లు కొట్టని జన�
నకిలీ డీజిల్| జిల్లాలో నకిలీ డీజిల్ తయారీ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నార్కట్పల్లి కేంద్రంగా నకిలీ డీజిల్ తయారు చేసి పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు.
డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి నీలగిరి, మే 19 : సామాజిక బాధ్యతగా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులు కొవిడ్ వలంటీర్లుగా పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి ప
ఆరు క్లస్టర్లుగా చిట్యాల మండలం విభజన మూడు గ్రామాలకో ఐసొలేషన్ కేంద్రం ఇప్పటికే 28 ఎఫ్ఐఆర్లు.. 150కి పైగా ఈ-చలానా కేసులు.. 30 వాహనాలు సీజ్ చిట్యాల, మే 19 : మండలంలో కరోనా కట్టడి కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుక
నల్లగొండ : సామాజిక బాధ్యత కలిగిన వాసవీ క్లబ్స్ లాంటి సంస్థలతో పాటు స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులు కొవిడ్ వాలంటీర్లుగా పని చేయడానికి స్వచ్చందంగా ముందుకురావాలని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ ర�
హాలియా, మే15 : ఆరుగాలం కష్టపడిన పంట పండించిన రైతు కరోనా వేళ ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఏర్పా
నల్లగొండ, మే 15: లాక్డౌన్ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీని మూడ్రోజులు పొడిగించారు. ప్రతి నెలా 18 వరకే బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఈ నెల 11 నుంచి లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 �
సడలింపు సమయంలోఒకేసారి రోడ్లపైకి జనంకిక్కిరిసిపోతున్న మార్కెట్లుతొందరలో జాగ్రత్తలు విస్మరించొద్దుసమస్యలు ‘కొని’ తెచ్చుకోవద్దుప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసుకుంటే మేలునాలుగో రోజూ పక్కాగా లాక్డ
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని బీటీఎస్లో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుడిని జిల్లాలోని తిప్పర్తి
క్రైం న్యూస్ | టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పేరుతో కోట్ల రూపాయలను పలువురి నుంచి తీసుకొని మోసం చేసిన వారిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు.
నల్లగొండ/మునుగోడు/కనగల్, మే 11: ఇటీవల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండగా జనం ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షంతో కాస్త ఊరట కలిగినట్టయ�
కోదాడ రూరల్, మే 11 : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి 10రోజుల పాటు విధించిన లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని ఎంపీపీ చింతా కవితారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 6 నుంచి 10గంటల వరకు ఉండే సడలింపు సమయంలోన�