మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు అత్యవసర, గూడ్స్ వాహనాలకే అనుమతి నల్లగొండ, సూర్యాపేట జిల్లా సరిహద్దులో మూడుచోట్ల చెక్పోస్టులు కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 12 �
దామరచర్ల, మే 4 : కరోనా కట్టడిలో భాగంగా దామరచర్లలో మంగళవారం నుంచి ఈ నెల 15 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ పాటించాలని గ్రామపంచాయతీ తీర్మానించింది. అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు మాత్
నిడమనూరు, ఏప్రిల్ 4 : కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని తాసీల్దార్ జి. నరసింహ వర్మరాజు కోరారు. మంగళవారం ఆయన పీహెచ్సీలో కొవిడ్ టీకా వేయించుకున్నారు. ఆయన
దేవరకొండ, మే 4 : జూన్లో నిర్వహించే ఏడో విడుత హరితహారం కార్యక్రమంలో నాటేందుకు అవసరమైన మొక్కలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పెంచుతున్నారు. దేవరకొండ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వన నర్సరీల్లో పూలు, పండ్లు,
రైతులు, మిల్లర్లకు నష్టం జరుగకుండా అధికారుల చర్యలు సూర్యాపేట జిల్లాలో 2,22,945 మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు 11,635 మంది రైతులకు రూ. 209 కోట్లు చెల్లింపు తిరుమలగిరి మే 4 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందించ
నల్లగొండ ప్రతినిధి, మే 3 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నది. మొత్తం 1,89,782 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు 89,804 ఓట్లు, కాంగ్రెస్ అ�
కరోనా వేళ కూడా అండగా నిలుస్తున్న సర్కారు పంపిణీ చేస్తున్న జిల్లా యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో 19,500 మందికి అందనున్న కానుక ప్రభుత్వం ప్రతి ఏడాది మాదిరిగానే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు దుస
మధ్యలో బడి మానేసిన విద్యార్థులపై విద్యాశాఖ ఆరా 15-19 ఏండ్ల వారి గుర్తింపునకు ఇంటింటి సర్వే 28 అంశాలతో వివరాల సేకరణ ఇప్పటికే 6-14 ఏండ్ల బడిబయటి పిల్లల గుర్తింపు రామగిరి, మే 3 : బడి బయటి పిల్లలను గుర్తించి పాఠశాలల్�
రామగిరి, మే 3: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నల్లగొండలోని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూ
నల్లగొండ : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డుకు జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆసిమా సుల్తానా విజయం సాధించింది. ఉప ఎన్నికలో 436 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. 2020లో జరిగిన మున్సిపల
నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం రౌండ్ల వారీగా వెలువడుతున్నాయి. ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుంది. మొత్తం 25 రౌండ్లకు గానూ 20 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. 20వ రౌండ్లో టీఆర�
పోలింగ్| రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇందులో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూ
గ్రామాలు, మున్సిపాలిటీల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అన్ని వార్డుల్లో శానిటైజేషన్ పనులు కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన హాలియా, ఏప్రిల్ 28 : కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ కేంద్�
కేజీ చికెన్ రూ.140 ధర తగ్గినా డిమాండ్ లేక ఇబ్బందులు నెల క్రితం కొండెక్కిన చికెన్ ధరలు క్రమంగా దిగి వచ్చాయి. ఏప్రిల్ చివరి వారంలో డిమాండ్ లేక పోవడంతో ధరలు అమాంతం తగ్గాయి. సరిపడా సరఫరా ఉన్నా కొనేవారు తగ్�
20ఏండ్లలో ఎంతో కీర్తి సాధించిన టీఆర్ఎస్ నల్లగొండ, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి 20ఏండ్లలో ఎంతో కీర్తి ప్రతిష్టలను సంపాదించిందని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. నల్లగొండ ఎమ్మెల్య�