దేవరకొండ: అన్ని విఘ్నాలు తొలగి తలపెట్టిన అన్ని కార్యాలు సిద్ధించాలని గణనాథున్ని వేడుకున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. సోమవారం 10వ వార్డులో ఏర్పాటు చేసిన గణేశుడి మండపంలో ప్రత్�
నీలగిరి: విద్యుదాఘాతంతో గణేశ్ మండపం దగ్ధమైన ఘటన శనివారం రాత్రి నల్లగొండ మండలం పాత నర్సింగ్భట్లలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గణేశ్ నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా పాతూరు గ్రామస్థులు వేప చె�
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన కొండూరు.. నల్లగొండ రూరల్: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సెప్టెంబర్ 26ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయమని తెల
పోగిళ్ల గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న జలపాతం ప్రకృతి అందాలు చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు చందంపేట: ఇటీవల కురిసిన వర్షాలకు నల్లమల అడవుల్లోని గుట్టపై నీరు చేరడంతో జలపాతం కొనసాగుతుంది. మండ లంలోని పోగిళ
నల్లగొండ: వార్డుల్లో నూతనంగా ఎన్నికైన సారథులు శక్తి వంచన లేకుండా పని చేసి పార్టీని బలోపేతం చేయాలని నల్ల గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం వార్డు కమిటీల చివరిరోజు సందర్భంగా పట్టణంలోని
Nalgonda Govt Hospital | ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించారని రాష్ట�
Minister Jagadish reddy | ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణ వార్డు కమిటీల సంస్థాగత ఎన్నికల స�
నీలగిరి: దేశం కోసం తమ ప్రాణాలను అర్పించి దేశ ప్రజలకు మహోన్నత విజయాలను అందించిన సైనికుల త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి బాద్యత అని రాష్ట్ర సైనిక సంక్షేమ డైరెక్టర్ కల్నల్ రమేశ్ కుమార్ అన్నారు. గురువారం స్
నీలగిరి: గర్భిణులు, బాలింతలు నాణ్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సుభద్ర, నల్గొండ సీడీపీవో తూముల నిర్మల అన్నారు. గురువారం జిల్లా జనరల్ దవాఖానలో పోషక మాసోత్సవాల సందర్భంగా
నల్లగొండ: పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నివారణకు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. ఆయన గురువారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ సిబ్బ�
రామగిరి: తెలంగాణ భాష, యాస పట్ల మక్కువ కలిగిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ. పి.విష్ణుదేవ్ అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని ఎంజీయూలో గురువారం నిర్వహించిన వేడు కల్ల�
దేవరకొండ: మేధావుల సృష్టించేవి గ్రంథాలయాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం కొండమల్లేపల్లి పరి ధి చింతకుంట్ల గ్రామంలో రూ.8.50 లక్షలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రంథాలయ �
నీలగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2018 నుంచి 30 శాతం పీట్మెంట్తో పీఆర్సీని అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని టీఎన్జీవోస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు మామిండ్ల రాజేందర్, �