ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ఆంగ్ల మాధ్యమం ఆ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చివేసింది. అన్ని పాఠశాలలు నూరు శాతం ఫలితాలతో వైభవాన్ని చాటుతున్నాయి. 5 ఉన్నత పాఠశాలలు, 1 కేజీబీవీ, 1 మోడల్ స్కూల్�
రామగిరి, ఫిబ్రవరి 3 : బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల బడి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం బాట చార్జీలు అందిస్తున్నది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.400, హైస్కూల్ విద్యార్థులకు రూ.600 చొప్పున రవాణా చార్జీలు �
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు గురువారంనకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా అక్కేనపల్లి గ్రామంల
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని 73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ ర
ధూమపానం, పొగాకు వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలని రైట్ టు హెల్త్ ఫోరం ( RTHF ) బ్రాండ్ అంబాసిడర్, పౌరసరఫరాల శాఖ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హితవు పలికారు. ధూమపా
ఆదివారం సెలవు రోజు ఐనప్పటికీ ఆ అధికారి మాత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.రేషన్ తీసుకోవడానికి చివరిరోజు కావడంతో ఎన్ని రేషన్ దుకాణాలు తెరచి పెట్టారు.. ఎన్ని మూసి ఉన్నాయనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీ�
Heavy Rains | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం కూడా చాలా ప్రాంతాల్లో ముసురు పట్టింది. నల్లగొండ, సూర్యాపేట, నార్కట్ పల్లి,
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం మిర్చి, మక్క, కూరగాయ పంటలకు నష్టం కాశీబుగ్గలో అత్యధికంగా 7.73 సెం.మీ. రాష్ట్రంలో నేడు, రేపు వానలు వరంగల్/భద్రాద్రి కొత్తగూడెం, నమ
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో దారుణం మృతుడు సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ వాసిగా గుర్తింపు దేవరకొండ, జనవరి 10: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. గ్రామ �
మాల్ చింతపల్లి: టిఆర్ఎస్ నాయకురాలు గొంది వెంకటనర్సమ్మ మృతి బాధాకరమని, ఆమె మృతి పార్టీకి తీరనిలోటు అని ఎమ్మెల్యే రామావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డి పల్లి గ్రామ�
Special plan for Nalgonda development | పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరెట్లో అధికారులతో సీఎం సమీక్ష