హాలియా, ఫిబ్రవరి 12 : భువనగిరిలో శనివారం జరిగిన సీఎం కేసీఆర్ సభకు అనుముల మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ రాష్ట్ర నాయకుడు పాదం సంవత్కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. వారి వాహన ర్యా
సీఎం కేసీఆర్ సభకు తరలివచ్చిన అశేష జనం యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భువనగిరిలో శనివారం జరిగిన కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం కావడంతో రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్
భేరిపూజ, దేవతాహ్వానం నేటి నుంచి స్వామివారి విశేష ఉత్సవాలు యాదాద్రి, ఫిబ్రవరి 12 : పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం వైభవంగా నిర్వహించారు. భేరిపూజ, గరుత్మంతుడితో దేవ
ప్రధాని వ్యాఖ్యలపై అట్టుడికిన జిల్లా నల్లజెండాలతో టీఆర్ఎస్ ర్యాలీలు మోదీ దిష్టిబొమ్మల దహనం ఎమ్మెల్యేల నేతృత్వంలో ఆందోళనలు విధులు బహిష్కరించిన న్యాయవాదులు నల్లబ్యాడ్జీలతో పని చేసిన నాయీబ్రాహ్మణుల
దేవరకొండ, ఫిబ్రవరి 9 : పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ ఉద్యమకారులను అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర�
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళనలు ఉవ్వెత్తున జరిగాయి. తెలంగాణ రాష్ర్టాన్ని, రాష్ట్ర అ�
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 12న జరుగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. లక్ష మందితో భారీ స్థాయిలో సభను నిర్వహ�
ఇప్పటికే రూ.1313.34 కోట్లు మంజూరు 94 శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో యాదాద్రి జిల్లా మార్చిలోగా నూరు లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ఆంగ్ల మాధ్యమం ఆ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చివేసింది. అన్ని పాఠశాలలు నూరు శాతం ఫలితాలతో వైభవాన్ని చాటుతున్నాయి. 5 ఉన్నత పాఠశాలలు, 1 కేజీబీవీ, 1 మోడల్ స్కూల్�
రామగిరి, ఫిబ్రవరి 3 : బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల బడి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం బాట చార్జీలు అందిస్తున్నది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.400, హైస్కూల్ విద్యార్థులకు రూ.600 చొప్పున రవాణా చార్జీలు �