తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతా�
రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా, వారిని చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు దురదృష్టకరమని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్ష�
కరువుతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామంలో ఎండిపోయిన �
విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్లపై నైపుణ్యాలు సాధించాలని, ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని ఎంఎస్ఎంఈ సంస్థ బాధ్యులు, అ�
ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
లయన్స్ క్లబ్ గోల్డ్ సేవలు అభినందనీయమని మునుగోడు ఎంఈఓ టి.మల్లేశం అన్నారు. లయన్స్ క్లబ్ గోల్డ్, నల్లగొండ వారు మంగళవారం యూపీఎస్ పులిపలుపుల పాఠశాలకు రూ.25 వేల విలువ చేసే డెస్క్ బెంచీలు, జడ్పీహెచ్
హైదరాబాద్ చంపాపేటకు చెందిన న్యాయవాది ఇజ్రాయెల్ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం మిర్యాలగూడ బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశా
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. సీపీఎం పోరుబాట సర్వే కార్యక్రమంలో భాగంగా మును�
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్టీఆర్ పురపాలక దుకాణ సముదాయాల ఆస్తి పన్ను, అద్దె బకాయిలు వసూలు చేయాలని అలాగే మొదటి అంతస్తు షాపులను వేలం వేసి నిరుద్యోగులకు అప్పగించాలని ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడ
యూజీసీ 2025 మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం ఎం.ఫిల్, పిహెచ్డీ ఇంక్రిమెంట్ల రద్దుకు వ్యతిరేకంగా నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించ�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి అన్నారు. సోమవారం సీపీఎం పట్టణ పేదల సంఘం ఆధ్వర్
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బ�