కేంద్ర ప్రభుత్వ పాపం నిత్యం సామాన్యుల ప్రాణాలు తీస్తున్నది. జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారి ప్రయాణికుల పాలిట మృత్యు రహదారిగా మారింది. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండడంతో వందలాది ప్రాణాలు కోల�
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం రానున్నారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు రోడ్ షో
మదర్ డెయిరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ భేరీ మోగించింది. గులాబీ పార్టీ అభ్యర్థులు భారీ ఓట్లతో ఘన విజయం సాధించారు. ముగ్గురు డైరెక్టర్లుగా గెలుపొందారు. ప్రతిపక్ష అభ్యర్థులు డబుల్ డిజిట్ను కూడా దాటలేకప�
మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా భారీగా చేరికలు గులాబీ గూటికి మరో ముగ్గురు కాంగ్రెస్ సర్పంచులు గట్టుప్పల్ మాజీ ఎంపీటీసీ కూడా.. మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో చేరిక మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పా�
యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రిలో వీవీఐ�
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నల్లగొండ, ఫిబ్రవరి 12 : ప్రభుత్వం ఆదేశాల మేరకు ‘మన ఊరు – మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాట