బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఏప్రిల్ 2న ఢిల్లీలో నిర్వహించే బీసీల పోరు గర్జనను విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ పిలుపునిచ్చారు. శ
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చేయూతనివ్వనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం మ�
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాల రీత్యా వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందిన 41 మంది
రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, అన్ని రకాల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే బోనస్ చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్య�
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శిగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన గురుజ రామచంద్రం ఎన్నికయ్యారు. నిజామాబాద్లో ఈ నెల 25, 26 ,27 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయనను �
అధికారులు ఎట్లాంటి కొర్రీలు పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
విద్యా సంస్థలతో పాటు ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులంతా పీఎఫ్ లో చేరాలని నల్లగొండ జిల్లా పీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం.షబ్బీర్ అలీ అన్నారు.
నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గ్రామ కంఠం భూములు కబ్జాకు గురవుతున్నాయని, ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో సర్వే చేసి ఆ భూములను కాపాడాలని సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతు
తెలంగాణ ఉద్యమ కళాకారులకు రాష్ట్ర సాంస్కృతిక సారధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు అన్నారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వాణిజ్యశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్లో నిర్వహించే ''అకాడమిక్ రైటింగ్'' మూడు రోజుల రెసిడెన్షియల్ శిక్షణను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని వీసీ ఖాజా అల్త�
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దివంగత గుండగోని మైసయ్య గౌడ్ సేవలు మరువలేనివని ఆ పార్టీ గట్టుప్పల్ మండలాధ్యక్షుడు రావుల ఎల్లప్ప అన్నారు. మైసయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా గురువారం మండల పరిధిలోని తెర�
పెళ్లి పేరుతో యువతిని ఓ యువకుడు మోసం చేసిన కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 27 ఏండ్ల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ గురువారం న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెల్ల�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యంగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల సంక్షేమమే తమ జెండా అజెండా అని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరహత్ అలీ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన