ప్రధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి, 2025 పేరుతో 197 బిల్లును తెచ్చారని, ఈ బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం తల లేని మొండెంగా తయారు అవుతుందని అఖిల భారత వ్యవసాయ కా�
వేళ ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న వర్గాల ఆత్మగౌరవ ప్రతీక మనుస్మృతి దహనం అని మాల మహానాడు నాయకులు పెరుమాళ్ల ప్రమోద్ కుమార్, బొల్లు సైదులు అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మనుస్మృతి ప�
శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న యేసుక్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేతేపల్లి మండలంలోని..
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించిన నిడమనూరు మండలంలోని తుమ్మడం పంచాయతీ కార్యదర్శి గంగుల లింగయ్యకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసాపత్రం అందజేశారు. ఎన్నికల విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన..
విద్యార్థి స్థాయి నుండే ప్రశ్నించే తత్వం అలవరుచుకోవాలని క్యాట్కో (Confederation of All Telangana Consumer Organisations) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలె వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని..
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 మంగళవారం నల్లగొండ పట్టణంలో ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని 5 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులు �
కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు మంగళవారం చేపట్టారు. వంద రోజులకు గాను రూ.13,71,173 ఆదాయం రావడం జరిగింది. నల్లగొండ జిల్లా సహాయ కమిషనర్ దేవదాయ శాఖ కె.భాస్కర్..
పెండింగ్లో ఉన్న ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆశ వర్కర్ల యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరు�
విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకు తాసీల్దార్లు జాప్యం లేకుండా కుల, ఆదాయ ధ్రువ పత్రాలను జారీ చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇందుకుగాను అవసరమైతే ప్రత్యేక శిబిరాన్ని ఏర్
మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిరంతర ప్రయత్నాలు చేస్తామని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పోలీసు శాఖ అన్ని విధాలా కుటుంబాలకు అండగా ఉంటు�
మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ పాలకవర్గంతో కలిసి ప్రాచీన శివరామ ఆలయంలో పూజలు నిర్వహించి, చౌరస్తాలోని..
రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు జరపాలని సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గ