రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్న రెండు వేర్వేరు ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ దుర్గటన నల్లగొండ జిల్లా కనగల్ మండలం బాబాసాయిగూడెం స్టేజీ �
వానాకాలం 2025కి రైతులు బోల్ గార్డ్ II ప్యాకెట్ పత్తి విత్తనాలను కొనుగోలు చేయాలని మునుగోడు మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. గురువారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్�
రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభ్యుత్వం తెలిపిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని చండూరు ఆర్డీఓ శ్రీదేవి అన్నారు.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మాజీ సర్పంచ్, దివంగత కాపుగంటి సోమన్న గ్రామానికి అందించిన సేవలు మరువలేనివని మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ అన్నారు. గురువారం కట్టంగూర్లో నిర్వహించిన సోమ
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు ఈ నెల 11, 15, 16న జరిగే డిగ్రీ పలు సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీ
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్స్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం యూనివర్సిటీ హాస్టల్స్ డైరెక్టర్ డాక్టర్ దోమల రమేశ్కు ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. �
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాశం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం నల్లగొండ ప�
ప్రచార ప్రకటనల కోసం మాత్రమే ప్రభుత్వం పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేం�
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకై ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 21ని రద్దు చేయాలని అలాగే బుధవారం ఉన్నత విద్యా మండలికి వెళ్లిన అధ్యాపకుల అరెస్టులను ఖండిస్తూ గురు�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా కట్టంగూర్ తాసీల్దార్ గుగులోతు ప్రసాద్ అన్నారు. మండలంలోని పందనపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర
నమ్ముకున్న ఆశయం కోసం తుది వరకు పోరాడిన యోధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. బుధవారం నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 1 కోటి 18 లక్షల రూపాయలతో చేపట్టిన ఊర చెరువు మరమ్మతు పనులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఆదర్శ ప్రజా నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి అయిలయ్య, పాలడుగు నాగార్జ�
కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై రూ.50, డీజిల్, పెట్రోల్పై రూ.2 పెంచడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బుధవారం సీపీఐ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్�