నిరుపేదలకు ఆపన్న హస్తం అందించేందుకు లయన్స్ క్లబ్ ఎల్లవేళలా ముందుండాలని వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్-1 కె.వి ప్రసాద్ అన్నారు. నిడమనూరు మండలంలోని శాఖాపురం సాయి ఫంక్షన్ హాల్లో గురువారం లయన్స్ క్లబ్ నూతన కా
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల పరిధిలోని సూరేపల్లి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులకు కాంగ్రెస్ నా
నల్లగొండ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్లో దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన పోలగోని సృజన్ గౌడ్ సిల్వర్ మెడల్ సాధించ�
ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పం�
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టాలని నల్లగొండ ఎంపీడీఓ యాకూబ్ నాయక్ అన్నారు. మంగళవారం నల్లగొండ మండలంలోని అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మిస్తున
నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు మంగళవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్కు మంత్రులు నలమాద ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి �
రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు, అలాగే తొమ్మిది నెలల కోడిగుడ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం సీఐటీయూ నల్లగొండ జిల్
త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 200 మంది
నల్లగొండ సెట్విన్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగ, ఉపాధి శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కో ఆర్డినేటర్ ఎం.సరిత సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
నిడమనూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను మండల పరిషత్ కాంప్లెక్స్ భవనంలోకి తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పోలీస్ స్టేషన్ పక్కా భవనం దశాబ్దాల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేర
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, నల్లగొండ యందు వివిధ కోర్సులో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. పవిత్ర వాణి కర్ష శనివారం తెలిపారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న కళాశాలలోని విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటేలా వారిని తీర్చిదిద్దాలని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీ