తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేక పౌరులను నిర్బంధాల పాలుచేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని బీజేపీ నల్లగొండ జ
వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ పంటల సాగులో పలు సలహాలు, సూచనలు చేయాలని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ గ్రాడ్యుయేట్ అ�
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. ఈ మేరకు �
తెలంగాణ పీడిత, అణగారిన వర్గాల చైతన్య జ్వాల దొడ్డి కొమురయ్య అని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గుర్జ రామచంద్రం అన్నారు. మునుగోడు మండల కేంద్రంలో గల కొమురయ్య విగ్రహానికి రైతు సంఘం, సీపీఐ నాయకుల �
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, విద్యార్థుల మీద, యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున, జిల
గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్�
గట్టుప్పల్ మండల పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్ర చౌరస్తాలో బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంను మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ప్రారంభించారు.
పెట్టుబడిదారులకు రేవంత్రెడ్డి సర్కార్ కొమ్ముకాస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కట్టబెట్టాలని చూస్తుందని, ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్
ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్న బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల, కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం �
బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గౌడ ఉద్యోగుల సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు యర్కల సత్తయ్య గౌడ్ అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2 నుంచి జరిగే డిగ్రీ సెమిస్టర్ ప్రాక్టిక
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ ఎంజీయూ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు.
వక్ఫ్ సవరణ 2024 బిల్లును వ్యతిరేకిస్తూ నల్లగొండ ఈద్గా ప్రార్ధన స్థలం దగ్గర నల్ల రిబ్బన్లు ధరించి సీపీఎం ఆధ్వర్యంలో ముస్లింలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.