ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. నివారం సాయంత్రం నల్లగొండలోని పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన విలేకరుల సమా�
విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటే శారీరకంగా, మానసికంగా ఎదుగుతారని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులతో సమావ
ప్రధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ను రద్దు చేసి జి రాం జి 2025 పేరుతో 197 బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని, పని హక్కుపై బి�
కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల అధికారులు ఒకవైపు.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరోవైపు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులు
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలను విజయవంతం చేయాలని ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 28, 29 తేదీల్లో జనగామ జిల్లా కేంద్రంలో జరుగనున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమి�
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని నేషనల్ గ్రీన్ కోర్స్ (ఎన్జీసీ) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.రాజశేఖర్ అన్నారు. ఎస్బీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పర్యావరణ కార్యక్రమాల్�
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేనావత్ వాల్య, నేనావత్ దశరథను బీఆర్ఎస్ గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు ఐతరాజు హనుమంతు పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురిచేస్తూ రూ.18 లక్షలు తమ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసిన కేసును నలగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స
కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామ పంచాయతీ పరిధి మదనాపురం గ్రామ వార్డు సభ్యుడు కారింగు నర్సింహా తండ్రి ముత్తయ్య గురువారం అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలిసిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డ�
నల్లగొండ పట్టణ కేంద్రంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 21న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంవీఎన్ ట్రస్ట్ కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్రా రా�
కట్టంగూర్ మండలం పామనుగుండ్ల పంచాయతీలో భార్యాభర్తలు సర్పంచులుగా వరుసగా పగ్గాలందుకున్నారు. 2019లో పంచాయతీ ఎన్నికల్లో వడ్డె సైదిరెడ్డి గెలుపొంది గ్రామ సర్పంచ్గా కొనసాగారు. ప్రస్తుతం రిజర్వేషన్ జనరల్ మహి�
శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన పీఏసీఎస్ వైస్ చైర్మన్ చామల మహేందర్ రెడ్డి సతీమణి అరుణ ఇటీవల మృతి చెందారు. బుధవారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే �
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుండి జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆర్ఏ (రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ -2024) నల్లగొండ జిల్లా నాయకుడు గొంపెల్లి భిక