రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ అన్నారు.
పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను అవసరమైతే వ్యవసాయ సీజన్ కు ముందే ఆయా డివిజన్ల వారిగా రైతు సదస్సులను నిర్వహిం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నదని అందులో భాగంగా చట్టాన్ని తెచ్చి ఐసీడీఎస్ను మూతపడే పరిస్థితులకు దారి తీస్తున్నాయని సీఐటీయ�
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ మునుగోడు మండల నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా బొడ్డుపల్లి నరేశ్ ఎన్నికయ్యాడు.
పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మూడు రోజులుగా నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ అద్వర్యంలో నిర్వహించిన పోలీస్
సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకలను సస్పెండ్ చేస్తూ రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార
కొవిడ్ సమయంలో మునుగోడు మండలంలోని కల్వలపల్లికి నిలిచిన బస్సు రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గల క్రీడా మైదానాలను రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలకు వినియోగించుకోవాలని కోరుతూ వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్
పట్టణాల్లో భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని ఇందుకోసం 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీపీఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని కొరటికల్-శిర్దపల్లి రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు పను�
సమాజానికి ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేసి అందించే కేంద్రాలు బీఈడీ, బీపీఈడీ కళాశాలలు. అయితే వీటిలో మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాజా అల్త
గట్టుప్పల్ మండలానికి మంజూరైన నూతన పీహెచ్సీ భవన నిర్మాణానికి మండల పరిధిలోని వెల్మకనే రోడ్డులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం మునుగోడు పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేశ్వర్రావ�
విద్యుత్ లో ఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని కోరుతూ గట్టుప్పల్ మండల రైతులు పలువురు మంగళవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి విన్నవించారు.